నేడు ట్రాన్స్‌కో సబ్ స్టేషన్లకు సిఎం జగన్ శంకుస్థాపన

అమరావతిః ఏపిలో 28 కొత్త సబ్ స్టేషన్ లో ఏర్పాటుకు సీఎం జగన్ శ్రీకారం చుట్టనున్నారు. ఈరోజు 16 సబ్ స్టేషన్ లకు శంకుస్థాపన, 12 సబ్

Read more

నేడు నగరంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి కెటిఆర్‌ శంకుస్థాపన

హైదరాబాద్‌ః ఈరోజు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కెటిఆర్‌ గ్రేటర్‌ హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన నగరంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Read more

వారణాసిలో నేడు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని

కాశీ క్షేత్ర సారాన్ని ప్రతిబింబించేలా స్టేడియం వారణాసిః దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక నగరమైన వారణాసిలోని గంజారిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం రూపుదిద్దుకోబోతోంది. తన పార్లమెంటు నియోజకవర్గమైన ఇక్కడ

Read more

నిజాం కాలేజీలో బోయ్స్ హాస్టల్, న్యూ కాలేజీ బ్లాక్ లకు కెటిఆర్ శంకుస్థాపన

నిజాం కాలేజీలో చదువుకున్నానని గొప్పగా చెపుతానన్న కెటిఆర్ హైదరాబాద్‌ః హైదరాబాద్ లోని నిజాం కాలేజ్ లో తాను చదువుకున్నానని, ఈ కాలేజ్ లో తనకు ఎన్నో జ్ఞాపకాలు

Read more

భోగాపురం ఎయిర్ పోర్ట్ కి శంకుస్థాపన చేసిన సిఎం జగన్‌

భోగాపురంః సిఎం జగన్‌ విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్ పోర్ట్ కి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.. భోగాపురం ఎయిర్

Read more

నర్సీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాల సిఎం జగన్‌ శంకుస్థాపన

ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటామన్న సీఎం అమరావతిః సిఎం జగన్‌ అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ. 500 కోట్లతో ఈ

Read more

రేపు పాలమూరు జిల్లాలో పర్యటించనున్న సిఎం కెసిఆర్‌

హైదరాబాద్‌ః సిఎం కెసిఆర్‌ రేపు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. నూతన సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. కొత్త కలెక్టరేట్ ప్రారంభోత్సవంతో పాటు పాత కలెక్టరేట్

Read more

రెండు రోజులపాటు గుజరాత్‌లో పర్యటించనున్న ప్రధాని మోడీ

న్యూఢిల్లీః ప్రధాని నరేంద్ర మోడీ సెప్టెంబర్ 29-30 తేదీల్లో రెండు రోజులపాటు గుజరాత్‌లో పర్యటించనున్నారు. సూరత్, భావ్‌నగర్‌లలో ప్రధాని మోడీ రోడ్ షో కూడా ఉంటుంది. సూరత్,

Read more

పవర్‌ ప్రాజెక్ట్‌ త్రీడీ మోడల్‌ నమూనాను ప్రారంభించిన జగన్ ..

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఓర్వకల్లు మండలం గుమ్మితం తాండాలో పవర్‌ ప్రాజెక్ట్‌ త్రీడీ మోడల్‌ నమూనాను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును గ్రీన్ కో ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్

Read more

కరీంనగర్ లో అభివృద్ధి పనులకు కేటీఆర్ శంకుస్థాపన

కరీంనగర్ లో రూ.1030 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కల్వకుంట్ల తారకరామారావు శంకుస్థాపన చేశారు. తొలుత మంత్రికి తిమ్మాపూర్ వద్ద ప్రజలు, పార్టీ అభిమానులు ఘన

Read more

రేపు పంజాబ్‌లో ప్రధాని మోడీ పర్యటన

రూ.42,750 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన న్యూఢిల్లీ : ప్రధాని మోడీ రేపు పంజాబ్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఫిరోజ్​పుర్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్

Read more