బీఆర్ఎస్ కు మరో షాక్..సీఎం ను కలిసిన ఎమ్మెల్సీ చల్లా

హైదరాబాద్‌ః తెలంగాణలో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. పార్టీ అధినేత కేసీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ… ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వరుసగా

Read more

రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటి పై బొత్స కీలక వ్యాఖ్యలు

అమరావతిః రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ నేపథ్యంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక సూచనలు చేశారు. ఈ భేటీపై పారదర్శత కోసం, ప్రజలకు వాస్తవాలు

Read more

బీఆర్‌ఎస్‌కు మరో ఎదురుదెబ్బ..కాంగ్రెస్‌లో చేరిన ఆరుగురు ఎమ్మెల్సీలు

హైదరాబాద్‌ః రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పార్టీకీ మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు ఒకేసారి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. దండె విఠల్‌,

Read more

ఏపీ, తెలంగాణల్లో ఎల్లుండి నుంచి నామినేషన్ల ప్రక్రియ

హైదరాబాద్‌ః లోక్ సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పొలిటికల్ హీట్ పెరిగింది. మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.

Read more

‘TG’పై ఈరోజో, రేపో నోటిఫికేషన్..!

తెలంగాణ ప్రభుత్వం TS పేరును TGగా మార్చాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా జరిగిన కేబినెట్ భేటీలో తెలంగాణ స్టేట్ (TS) బదులుగా తెలంగాణ గవర్నమెంట్

Read more

టీఎస్‌కు బదులు టీజీ.. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష: సీఎం రేవంత్ ట్వీట్

హైదరాబాద్ః రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఆదివారం రోజున జరిగిన ఈ భేటీలో తెలంగాణ తల్లి

Read more

TS ను TG మార్చడం వెనుక కారణం..

తెలంగాణ మంత్రివర్గ సమావేశం ఆదివారం సీఎం రేవంత్ రెడ్డ్డి అధ్యక్షతన జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో TS ను

Read more

తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్య రామాలయానికి ప్రత్యేక రైళ్లు

ఈ నెల 29 నుంచి వచ్చే నెల 28 వరకు అందుబాటులో ప్రత్యేక రైళ్లు హైదరాబాద్ః అయోధ్య రామమందిరాన్ని కనులారా వీక్షించాలనే భక్తులకు రైల్వే శుభవార్త చెప్పింది.

Read more

ఢిల్లీ చేరుకున్న వైఎస్ షర్మిల..నేడు కాంగ్రెస్ పార్టీలో చేరిక!

ఏపీ పీసీసీ బాధ్యతలు అప్పగించవచ్చంటూ ప్రచారం న్యూఢిల్లీః వైఎస్‌ఆర్‌టిపి అధినేత్రి వైఎస్ షర్మిల ఢిల్లీ చేరుకున్నారు. ఈ రోజు (గురువారం) 10.30 గంటలకు ఆమె కాంగ్రెస్ పార్టీలో

Read more

గురువారం కాంగ్రెస్ లో చేరనున్న వైఎస్‌ షర్మిలః దేవేందర్ రెడ్డి

ఏఐసీసీలో ఆమెకు కీలక పదవి దక్కే అవకాశం ఉందని వెల్లడి హైదరాబాద్‌ః కాంగ్రెస్ పార్టీలో వైఎస్‌ఆర్‌టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేరబోతున్నారనే వార్తల్లో పూర్తి క్లారిటీ వచ్చింది.

Read more

సాగునీటి ప్రాజెక్టుల్లో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుందిః కిషన్ రెడ్డి

హైదరాబాద్‌ః గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల్లో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుందని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు.

Read more