కేరళ, పశ్చిమ బెంగాల్ గవర్నర్ కార్యాలయాలకు సుప్రీంకోర్టు నోటీసులు
న్యూఢిల్లీ : కేరళ , పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల గవర్నర్ కార్యాలయాలకు సుప్రీంకోర్టు ఈరోజు(శుక్రవారం) నోటీసులు జారీ చేసింది. తాము ప్రతిపాదించిన పలు బిల్లులు గవర్నర్ వద్ద
Read moreNational Daily Telugu Newspaper
న్యూఢిల్లీ : కేరళ , పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల గవర్నర్ కార్యాలయాలకు సుప్రీంకోర్టు ఈరోజు(శుక్రవారం) నోటీసులు జారీ చేసింది. తాము ప్రతిపాదించిన పలు బిల్లులు గవర్నర్ వద్ద
Read moreన్యూఢిల్లీ : మాజీ కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు .. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరీ చేసింది. 2021లో జరిగిన లఖింపుర్ ఖేరి కేసు
Read moreన్యూఢిల్లీ: నీట్ 2024 పరీక్షలో అవకతవకలు, పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో పరీక్ష రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ పై అత్యున్నత న్యాయస్థానం సోమవారం విచారణ ప్రారంభించింది.
Read moreఅధికార దుర్వినియోగం చేసిన వారికి త్వరలోనే ప్రజాకోర్టులో శిక్ష పడుతుందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ అన్నారు. విద్యుత్ కమిషన్ ఛైర్మన్ను మార్చాలన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలనుద్దేశించి ఆయన
Read moreన్యూఢిల్లీ: సుప్రీంకోర్టుకు కొత్త జడ్జిలుగా జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్, జస్టిస్ ఆర్ మహదేవన్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. ఈ
Read moreన్యూఢిల్లీః తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దాఖలు చేసిన షిటిషన్పై ఈరోజు సుప్రీంకోర్టు విచారణ జరుగనుంది. చత్తీస్గఢ్తో విద్యుత్ ఒప్పందాలు, యాదాద్రి, భద్రాద్రి విద్యుత్
Read moreన్యూఢిల్లీ: కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్కు సుప్రీంకోర్టులో సోమవారం ఎదురుదెబ్బ తగిలింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తనపై సీబీఐ దాఖలు చేసిన కేసును రద్దు
Read moreహైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఛత్తీస్ గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లు, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై విచారణ జరపడానికి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం
Read moreవిద్యుత్ కమిషన్ను రద్దు చేయాలంటూ మాజీ సీఎం, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ సుప్రీం కోర్ట్ లో పిటిషన్దాఖలు చేసారు. దీనిపై ఈరోజు (సోమవారం) సీజేఐ ధర్మాసనం విచారించనుంది.
Read moreన్యూఢిల్లీః ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన అరవింద్ కేజ్రీవాల్కి ఊరట లభించింది. సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఈ కేసుని విస్తృత ధర్మాసనానికి బదిలీ
Read moreన్యూఢిల్లీః ముస్లిం మహిళలకు భరణంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలు తమ భర్తల నుంచి భరణం కోరవచ్చునని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
Read more