12వ రోజు కొనసాగిన నారా లోకేశ్ ‘ప్రజాదర్బార్’

అమరావతిః ఏపీ మంత్రి నారా లోకేశ్ తన సొంత నియోజకవర్గం మంగళగిరి ప్రజల సమస్యలు తీర్చేందుకు ప్రజాదర్బార్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రతి రోజూ తప్పనిసరిగా కొంత

Read more

టెట్, మెగా డీఎస్సీ నిర్వహణపై మంత్రి లోకేష్ సమీక్ష

ఏపీ మంత్రి నారా లోకేశ్ ఇవాళ టెట్, మెగా డీఎస్సీ నిర్వహణ అంశాపై పాఠశాల విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రకటించిన డీఎస్సీకి

Read more

పరదాల సీఎం కాదు.. ప్రజా సీఎం ను చూస్తున్నారు – లోకేష్

కూటమి ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు పింఛన్ రూ. 4వేలతో పాటు.. గత మూడు నెలలకు సంబంధించిన రూ.3వేలు మొత్తం రూ. 7వేల పింఛన్

Read more

మంగళగిరిలో తనయుడు గెలుపుపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ గెలుపుపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోకేష్ గెలుపుపై తొలిసారి చంద్రబాబు స్పందించారు. మంగళగిరి నియోజకవర్గం పెనుమాక గ్రామంలో పింఛన్ల

Read more

మంత్రిగా బాధ్యతలు చేపట్టిన లోకేష్..నారా బ్రాహ్మణి ఆస‌క్తిక‌ర ట్వీట్‌

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ ఈరోజు ఏపీ మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ (రియల్ టైమ్ గవర్నెన్స్) శాఖల మంత్రిగా

Read more

ఏపీ మంత్రులకు శాఖలు కేటాయింపు

ఏపీలో కూటమి భారీ విజయం సొంతం చేసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. బుధువారం సీఎం గా చంద్రబాబు తో సహా 24 మంది మంత్రులుగా

Read more

రాష్ట్ర మంత్రివర్గంలోకి నారా లోకేష్

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయ డంఖా మోగించిన సంగతి తెలిసిందే. 164 అసెంబ్లీ , 21 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకుంది. ఈ నెల

Read more

జగన్ ప్రభుత్వం నా ఫోన్లను ట్యాప్ చేసింది – నారా లోకేష్

తెలంగాణ తరహాలో ఏపీలో కూడా జగన్ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి, మాజీ వైసీపీ

Read more

నారా లోకేష్ ను కలిసిన బండ్ల గణేష్

ఏపీ ఎన్నికల్లో కూటమి భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. 164 అసెంబ్లీ , 21 పార్లమెంట్ స్థానాలు గెలిచి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. ఇక

Read more

మంగ‌ళ‌గిరిలో లోకేశ్, పీఠాపురంలో ప‌వ‌న్‌ ముందంజ

అమరావతిః ఏపీలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించిన ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది. పోస్ట‌ల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ముగిసింది. ఈవీఎంల ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది.

Read more

లోకేశ్ కు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పాలిః బుద్దా వెంకన్న

అమరావతిః టీడీపీ అధికార ప్రతినిధి బుద్దా వెంకన్న కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తమ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేశ్ కు అధినేత

Read more