నల్గొండ మాజీ ఎంపీ తుమ్మల దామోదర్ రెడ్డి కన్నుమూత

నల్గొండ మాజీ ఎంపీ తుమ్మల దామోదర్ రెడ్డి (85) సోమవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. దామోదర్

Read more

మంత్రి పొంగులేటి ప్రయాణిస్తున్న ఫ్లైట్ లో సాంకేతిక లోపం

హైదరాబాద్ నుంచి కొచ్చిన్ వెళ్లాల్సిన ఇండిగో 6ఏ 6707 విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో గంట నుంచి టేకాఫ్ కాకుండా శంషాబాద్ ఎయిర్పోర్ట్ రన్ వేపై

Read more

ఆంధ్ర ఓటర్లతో కిక్కిరిసిపోతున్న హైదరాబాద్ మెట్రో

నిన్న సోమవారం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓట్ల పండగ కారణంగా నిన్నంతా హైదరాబాద్ ఖాళీగా కనిపించింది..ఈరోజు మళ్లీ బిజీ బిజీ గా మారింది. ముఖ్యంగా ఏపీ ఎన్నికల

Read more

హైదరాబాద్ లో భారీగా తగ్గిన పోలింగ్

హైదరాబాద్ ఓటర్లు మరోసారి రాజకీయ పార్టీల నేతలకు షాక్ ఇచ్చారు. నిన్న సోమవారం జరిగిన లోక్ సభ ఎన్నికల పోలింగ్ కు వారంతా దూరంగా ఉన్నారు. సినీ

Read more

స్ట్రాంగ్‌ రూమ్స్‌ వద్ద 144 సెక్షన్‌ అమలు..

తెలుగు రాష్ట్రాల్లో సోమవారం సార్వత్రిక ఎన్నికల పర్వం ముగిసింది. తెలంగాణ లో 17 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగగా..ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్ సభ

Read more

ఈవీఎంలో కారు గుర్తు చెరిపేసిన దుండగులు

తెలంగాణాలో సోమవారం లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. 17 లోక్ సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. ఎప్పటిలాగానే

Read more

మావోయిస్టు ప్ర‌భావిత ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్‌!

హైదరాబాద్‌ః తెలుగు రాష్ట్రాల్లోని ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో పోలింగ్ ముగిసింది. మావోయిస్టు ప్ర‌భావిత ప్రాంతాలైన రంప‌చోడ‌వ‌రం, అర‌కు, పాడేరులో అధికారులు సాయంత్రం నాలుగు గంట‌ల‌కే పోలింగ్ ముగించారు. అలాగే

Read more

బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై కేసు నమోదు

హైదరాబాద్‌ః హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలతపై కేసు నమోదయింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ మలక్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కేసు

Read more

తెలంగాణ తెచ్చిన నాయకుడికే ఓటు: కేటీఆర్‌

హైదరాబాద్‌ః తెలంగాణ వ్యాప్తంగా లోక్‌స‌భ ఎన్నిక‌ల పోలింగ్ కొన‌సాగుతోంది. ఈ క్ర‌మంలో ప‌లువురు ప్ర‌ముఖులు త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకుంటున్నారు. తాజాగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్

Read more

చింతమడకలో ఓటేసిన మాజీ సీఎం కేసీఆర్‌ దంపతులు

హైదరాబాద్‌ః మాజీ సీఎం కేసీఆర్, ఆయన భార్య శోభమ్మ సిద్దిపేట జిల్లా కేసీఆర్ స్వగ్రామం చింత మడకలో కేవీఆర్ఎస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోనీ 13వ పోలింగ్

Read more

ఏపీలో 9.05 శాతం..తెలంగాణలో 9.51 శాతంగా పోలింగ్‌ నమోదు

హైదరాబాద్‌ః తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ బూత్‌ల వద్ద బార్లు తీరారు. కాగా ఉదయం 9 గంటల సమయానికి ఏపీ

Read more