మంగ‌ళ‌గిరిలో లోకేశ్, పీఠాపురంలో ప‌వ‌న్‌ ముందంజ

అమరావతిః ఏపీలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించిన ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది. పోస్ట‌ల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ముగిసింది. ఈవీఎంల ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది.

Read more

నేడు ఐప్యాక్‌ కార్యాలయానికి వెళ్లనున్న సీఎం జగన్‌

అమరావతిః ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన అనంతరం తొలిసారి సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈరోజు (గురువారం) బయటకు రానున్నారు. విజయవాడ బెంజి సర్కిల్‌లో ఉన్న -ఐ-ప్యాక్

Read more

ఏపీలో 9.05 శాతం..తెలంగాణలో 9.51 శాతంగా పోలింగ్‌ నమోదు

హైదరాబాద్‌ః తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ బూత్‌ల వద్ద బార్లు తీరారు. కాగా ఉదయం 9 గంటల సమయానికి ఏపీ

Read more

ఏపిలో పలుచోట్ల మొరాయించిన ఈవీఎంలు..గంటకు పైగా నిలిచిన పోలింగ్

అమరావతిః ఏపిలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం ఏడు గంటల నుంచే ఓటర్లు పోలింగ్ బూత్ ల వద్ద బారులు తీరారు. సినీ,

Read more

రౌడీయిజం, గూండాయిజంతో రెచ్చిపోతే ఊరుకునేది లేదుః చంద్రబాబు

అమరావతిః టీడీపీ అధినేత చంద్రబాబు మంగళగిరిలో ఓటు వేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం, పోలీసు

Read more

జగన్‌‌ను సొంత తల్లి, చెల్లెళ్లు కూడా నమ్మడం లేదుః సీఎం రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌ః చంద్రబాబును గెలిపించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని, చంద్రబాబు శిష్యుడైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుట్రలో కీలక పాత్ర పోషిస్తున్నారంటూ ఏపీ సీఎం జగన్ శుక్రవారం వ్యాఖ్యలు

Read more

జనసేనకు పోతిన మహేశ్ రాజీనామా

అమరావతిః ఏపి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించినా పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో జనసేన నేత పోతిన మహేశ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. విశాఖ వెస్ట్

Read more

పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కల్యాణ్ పోటీ

అమరావతిః జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతారనే సస్పెన్స్‌కు తెరపడింది. పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్టు ఆయన గురువారం

Read more