అయోధ్య రామమందిరం ఆహ్వానపత్రిక

ప్రధాని మోడీ సహా దేశవ్యాప్తంగా ఆరు వేల మంది అతిథులకు ఆహ్వానాలు న్యూఢిల్లీః ఈ నెల 22న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా ముద్రించిన ఆహ్వాన పత్రిక

Read more

నేడు శబరిమల ఆలయం మూసివేత.. 30న పునర్దర్శనం

మకరవిళక్కు మహోత్సవం కోసం మళ్లీ డిసెంబర్ 30న తెరుచుకోనున్న శబరిమల తిరువతనంపురంః శబరిమల దేవాలయం తలుపులను డిసెంబర్ 27న రాత్రి 11.00 గంటలకు మూసివేయనున్నారు. ఆ తరువాత

Read more

అయోధ్య రామయ్య ప్రతిష్ఠాపనకు 84 సెకన్ల అద్భుత ముహూర్తం

న్యూఢిల్లీః అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు ట్రస్ట్ నిర్వాహకులు ప్రముఖులకు ఆహ్వానాలు కూడా పంపారు.

Read more

రేపటి నుంచి తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం

టొకెన్ల జారీ ప్రారంభించిన టీటీడీ అధికారులు తిరుమలః తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపటి నుంచి జనవరి 1 వరకూ భక్తులకు వైకుంఠ

Read more

అయోధ్య రామమందిరంలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు ముహూర్తం ఖరారు

న్యూఢిల్లీః అయోధ్య రామమందిరంలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు ముహూర్తం ఖరారైంది. జనవరి 22న మధ్యాహ్నం 12.20 గంటలకు కార్యక్రమం జరుగనున్నది. ప్రధాని నరేంద్ర మోడీ మృగశిర నక్షత్రంలో

Read more

నేటి నుంచి బద్రీనాథ్‌ ఆలయం మూసివేత

న్యూఢిల్లీః శీతాకాలాన్ని పురష్కరించుకొని ఉత్తరాఖండ్ రాష్ట్రం రుద్రప్రయాగ్‌లోని బద్రీనాథ్‌ ఆలయాన్ని నేటి నుంచి మూసివేయనున్నారు. ఈసందర్భంగా బద్రీనాథ్‌ ఆలయాన్ని సర్వాంగసుందరంగా ముస్తాబు చేశారు. 15 క్వింటాళ్ల బంతి

Read more

నేడు తెరుచుకోనున్న శ‌బ‌రిమ‌ల ఆల‌యం.. ఎంట్రెన్స్‌లో కొత్త‌గా రాతి పిల్ల‌ర్లు

తిరువ‌నంత‌పురం: ఈరోజు సాయంత్రం శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప ఆల‌యాన్ని తెర‌వ‌నున్నారు. మండ‌ల పూజ సీజ‌న్ సంద‌ర్భంగా రెండు నెల‌ల పాటు ఆ ఆల‌యాన్ని తెర‌చి ఉంచ‌నున్నారు. తంత్రి కంటారు

Read more

అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ముసలి ప్రత్యక్షం

అనంత పద్మనాభ స్వామి ఆలయంలో మరోసారి ముసలి ప్రత్యక్షం కావడం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. అనంత పద్మనాభ స్వామి ఆలయం ప్రత్యేకత గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.

Read more

అత్యద్భుతమైన, మరపురాని అయోధ్య దీపోత్సవంః ప్రధాని మోడీ

22.23 లక్షల దీపాలతో అయోధ్యలో దీపోత్సవ్ న్యూఢిల్లీః దీపావళిని పురస్కరించుకుని ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్వహించిన దీపోత్సవ్ ఫొటోలను ప్రధానమంత్రి నరేంద్రమోడీ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.

Read more

పూరీ జగన్నాథ ఆలయంలో తొక్కిసలాట..10 మంది భక్తులకు గాయాలు

కటక్‌ః ఒడిశాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పూరీ జగన్నాథ ఆలయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో సుమారు 10 మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. పూరీ శ్రీమందిర్‌

Read more

21 నిమిషాల్లోనే అయిపోయిన తిరుమల వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు

రూ.300 టికెట్ల కోసం భక్తుల నుంచి విపరీతమైన స్పందన తిరుమలః శ్రీవారి భక్తులకు డిసెంబరు 23 నుంచి జనవరి 1 వరకు తిరుమల ఆలయంలో వైకుంఠ ద్వార

Read more