నేటి నుంచి బద్రీనాథ్‌ ఆలయం మూసివేత

న్యూఢిల్లీః శీతాకాలాన్ని పురష్కరించుకొని ఉత్తరాఖండ్ రాష్ట్రం రుద్రప్రయాగ్‌లోని బద్రీనాథ్‌ ఆలయాన్ని నేటి నుంచి మూసివేయనున్నారు. ఈసందర్భంగా బద్రీనాథ్‌ ఆలయాన్ని సర్వాంగసుందరంగా ముస్తాబు చేశారు. 15 క్వింటాళ్ల బంతి

Read more

కేదార్‌నాథ్‌ జ్యోతిర్లింగ క్షేత్రం మూసివేత

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌లోని ఛార్‌థామ్‌ యాత్రలో భాగమైన కేదార్‌నాథ్‌ జ్యోతిర్లింగ క్షేత్రాన్ని ఈరోజు మూసివేశారు. బాబా కేదార్‌ ఆలయ ద్వారాలకు ఉదయం 8.30 నిమిషాలకు తాళం వేసేశారు. శీతాకాలం

Read more

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చలి

కనిష్ఠ‌ ఉష్ణోగ్రత‌లు ప‌డిపోవ‌డంతో చ‌లికి హైదరాబాద్: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో చలిపులి పంజా విసురుతోంది. చ‌లి తీవ్రత మ‌రింత‌ పెరిగిందని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు. ప్ర‌ధానంగా

Read more