నేడు శబరిమల ఆలయం మూసివేత.. 30న పునర్దర్శనం

మకరవిళక్కు మహోత్సవం కోసం మళ్లీ డిసెంబర్ 30న తెరుచుకోనున్న శబరిమల తిరువతనంపురంః శబరిమల దేవాలయం తలుపులను డిసెంబర్ 27న రాత్రి 11.00 గంటలకు మూసివేయనున్నారు. ఆ తరువాత

Read more

సీఎం రేవంత్ రెడ్డి కి బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ విజ్ఞప్తి

బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ..సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేసారు. శబరిమలకు భక్తుల తాకిడి పెరిగిన ఈ సమయంలో కేరళ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లపై విపక్షాలు మండిపడుతున్నాయి.

Read more

భక్తులకు గుడ్ న్యూస్ : శబరిమలకు 22 ప్రత్యేక రైళ్లు

అయ్యప్ప స్వామి భక్తులకు రైల్వే గుడ్ న్యూస్ తెలిపింది. శబరి మలకు 22 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాలను కలుపుతూ 22

Read more

నేడు తెరుచుకోనున్న శ‌బ‌రిమ‌ల ఆల‌యం.. ఎంట్రెన్స్‌లో కొత్త‌గా రాతి పిల్ల‌ర్లు

తిరువ‌నంత‌పురం: ఈరోజు సాయంత్రం శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప ఆల‌యాన్ని తెర‌వ‌నున్నారు. మండ‌ల పూజ సీజ‌న్ సంద‌ర్భంగా రెండు నెల‌ల పాటు ఆ ఆల‌యాన్ని తెర‌చి ఉంచ‌నున్నారు. తంత్రి కంటారు

Read more

శబరిమల ఎయిర్ పోర్టుకు కేంద్ర పర్యావరణశాఖ గ్రీన్ సిగ్నల్

విమానాశ్రయం నుంచి పంబకు 45 కిలోమీటర్ల దూరం న్యూఢిల్లీః ప్రతి యేటా లక్షలాది మంది భక్తులు మాలను ధరించి, నియమ, నిష్ఠలతో పూజలు చేస్తూ అయ్యప్ప స్వామి

Read more

ప్రమాదానికి గురైన అయ్యప్ప యాత్రికుల బస్సు

కేరళలోని పతనంథిట్ట జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. అదుపు తప్పి బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో సుమారు

Read more

అయ్యప్ప భక్తుల వ్యాన్ బోల్తా..8 మంది భక్తులు మృతి

అయ్యప్ప భక్తులు వరుస ప్రమాదాలకు గురి అవుతున్నారు. అయ్యప్ప స్వామి మండల మకర విలక్కు సీజన్ నవంబరు 16 నుంచి మొదలైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి

Read more

భక్తులకు తీపి కబురు : తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు

అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ తెలిపింది దక్షిణ మధ్య రైల్వే. తెలుగు రాష్ట్రాల నుండి శబరిమలకు ప్రత్యేక రైళ్లను నడపబోతున్నట్లు తెలిపింది. డిసెంబర్‌, జనవరి నెలల్లో తెలుగు

Read more

శబరిమలకు వెళ్తూ లోయలో పడిన ఏపీ భక్తుల బస్సు

శబరిమలకు వెళ్తున్న ఏపీకి చెందిన యాత్రికుల బస్సు ప్రమాదానికి గురైంది. పతనంథిట్ట సమీపంలో వీరు ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 18 మందికి తీవ్ర

Read more

సుదీర్ఘ విరామం తర్వాత నేడు తెరుచుకోనున్న అయ్యప్ప దేవాలయం

డిసెంబరు 27న ముగింపు తిరువనంతపురంః కేరళలోని పంపా నదీ తీరాన కొలువై ఉన్న శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం సుదీర్ఘ విరామం తర్వాత ఈరోజు తెరుచుకోనుంది. ఇక్కడి

Read more

శబరిమల భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త

సికింద్రాబాద్ నుంచి శబరిమల వెళ్లే భక్తులు.. 26 ప్రత్యేక రైళ్ల హైదరాబాద్ః శబరిమల భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త తెలిపింది. శబరిమల వెళ్లి వచ్చే భక్తుల

Read more