శ్రీవారి సేవలో నారావారి కుటుంబ సభ్యులు

తిరుమలః టిడిపి అధినేత చంద్రబాబు మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా నారా కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. నారా లోకేశ్,

Read more

తిరుమలలో ఘనంగా రథసప్తమి వేడుకలు

సూర్యప్రభ వాహనంపై శ్రీవారి ఊరేగింపు తిరుమలః కలియుగ వైకుంఠం తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ మహోత్సవం కోసం మహాద్వారం నుంచి స్వామి వారి సన్నిధి

Read more

తిరుమలలో రేపు రథసప్తమి వేడుకలు

తిరుమలలో శుక్రవారం రథసప్తమి వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది తిరుమల తిరుపతి దేవవస్థానం (టీటీడీ) ఈ సందర్భంగా ఒకేరోజు ఏడు వాహనాలపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో

Read more

శ్రీవారిని దర్శించుకున్న తమిళ హీరో జయం రవి

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని తమిళ హీరో జయం రవి దర్శించుకున్నారు. శనివారం ఉదయం బ్రేక్ దర్శనం సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన స్వామివారిని

Read more

ఇక నుంచి ఆన్ లైన్ లో తిరుమల వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు

తిరుమలః తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ల కోసం భక్తులు ఇప్పటివరకు ఎంబీసీ-34 కౌంటర్ వద్ద క్యూలైన్లలో నిరీక్షించాల్సి వచ్చేది. ఇకపై ఆ అవసరం ఉండదు. వీఐపీ

Read more

తిరుమల కొండపై జై అమరావతి .. మంత్రి రోజాకు నిరసన సెగ

తిరుమలః తిరుమల కొండపై వైఎస్‌ఆర్‌సిపి మంత్రి రోజాకు నిరసన సెగ తగిలింది. ఈ ఉదయం ఆమె తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శనం చేసుకున్నారు. దర్శనానంతరం ఆమె ఆలయం

Read more

శ్రీవారి భక్తులకు బంగారు మంగళసూత్రాలు, లక్ష్మీకాసుల విక్రయంః టీటీడీ ప్రకటన

తిరుమలః తిరుమలలో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. శ్రీవారి భక్తులకు బంగారు మంగళసూత్రాలు, లక్ష్మీకాసులను విక్రయించాలని నిర్ణయించినట్టు టీటీడీ చైర్మన్‌ కరుణాకర్

Read more

నేడు తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక దర్శన టికెట్ల విడుదల

​ తిరుమలః ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ నేడు విడుదల చేయనుంది. ఏప్రిల్ నెలలో

Read more

తిరుమల నుంచి అయోధ్యకు లక్ష లడ్డూలు

తిరుమలః అయోధ్య రామాలయ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం సమీపిస్తోంది. మరో 17 రోజుల్లో భారత్లోనే అత్యంత అద్భుతమైన రామాలయం ప్రారంభం కానుంది. ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు చేయడంలో

Read more

2024లో ప్రపంచవ్యాప్తంగా భారత్ కీలక పాత్ర పోషించనుందిః కేంద్ర మంత్రి

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కిషన్ రెడ్డి తిరుమలః ఎంతోకాలంగా ఎదురు చూస్తోన్న అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం ఈ ఏడాదిలోనే జరగనుందని కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర

Read more

టీటీడీ పాలక మండలి పలు కీలక నిర్ణయాలు ఇవే..

పోటు కార్మికులు, పారిశుద్ధ్య కార్మికుల వేతనాల పెంపు తిరుమలః తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధర్మకర్తల మండలి నేడు పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ఇవాళ

Read more