నామినేషన్ వేసిన ప్రధాని మోదీ

యూపీలోని వారణాసి లోక్ సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా ప్రధాని మోదీ నామినేషన్ వేశారు. ఇక్కడి నుంచి ఇప్పటివరకు రెండుసార్లు గెలిచిన ఆయన హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు.

Read more