వారణాసిలో కాశీ తమిళ సంగమం ప్రారంభించిన ప్రధాని మోడి

వారణాసిః ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్‌లో కాశీ తమిళ సంగం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ప్రధాని మోడీ ప్రత్యేక ఆకర్శనగా నిలిచారు. తమిళ సంప్రదాయమైన పంచెకట్టులో

Read more

యూపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ స్వీప్..వారణాసిలో ఓటమి

వారణాసిలో గెలిచిన మాఫియా డాన్ భార్య న్యూఢిల్లీ : ఉత్తర ప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. యూపీ శాసనమండలిలో 100 సీట్లు ఉన్నాయి. వీటిలో

Read more

వార‌ణాసిలో ఎన్నిక‌ల ప్ర‌చార ర్యాలీలో ప్రధాని ప్రసంగం

ల‌క్నో: ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ శ‌నివారం త‌న నియోజ‌క‌వ‌ర్గం వార‌ణాసిలో ఎన్నిక‌ల ప్ర‌చార ర్యాలీలో ప్రసంగించారు. ఈసందర్బంగా ఆయన విప‌క్షాల‌పై విరుచుకుప‌డ్డారు. ఉక్రెయిన్ అంశాన్నీ యూపీ ఎన్నిక‌ల

Read more

కాశీ ఆలయంలో సిబ్బందికి జూట్ పాదరక్షలు పంపించిన ప్రధాని

ఆలయంలో ఒట్టి కాళ్లతో సిబ్బంది దర్శనం న్యూడిల్లీ: వారణాసి (కాశీ)లోని ప్రసిద్ధ విశ్వేశ్వరుడి ఆలయ (విశ్వనాథ్ మందిరం) సిబ్బందికి ప్రధాని మోడీ కానుకగా 100 జతల పాదరక్షలను

Read more

వార‌ణాసి వీధుల్లో అర్థరాత్రి పూట ప్ర‌ధాని తనిఖీలు

వారణాసి: ప్రధాని మోడీ సోమ‌వారం రాత్రి వార‌ణాసి వీధుల్లో న‌డుచుకుంటూ తిరిగారు. అర్థ‌రాత్రి 12.30 గంట‌ల‌కు ఆయ‌న సంత్ ర‌విదాస్ ఘాట్ నుంచి బ‌య‌లుదేరి గొదౌలియా కూడ‌లికి

Read more

కాశీ విశ్వనాథ్ కారిడార్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ

వారణాసి: కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టును సోమవారంనాడు ప్రధాని మోడీ ప్రారంభించారు. రూ.399 కోట్ల వ్యయంతో నిర్మించిన కాశీ విశ్వనాథ్ థామ్ ఫేజ్-1ను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు

Read more

కాశీ గంగాన‌దిలో క్రూయిజ్‌లో విహ‌రించిన ప్రధాని

వారణాసి: ప్ర‌ధాని మోడీ ఈరోజు కాశీలో ప‌ర్య‌టిస్తున్నారు. ఆయ‌న ఇవాళ ఉద‌యం కాల‌భైర‌వుడి ద‌ర్శ‌నం చేసుకున్న త‌ర్వాత‌.. ఖిర్కియా ఘాట్ నుంచి ల‌లితా ఘాట్ వ‌ర‌కు క్రూయిజ్‌లో

Read more

కాలభైరవునికి ప్రత్యేక పూజలు చేసిన ప్రధాని మోడీ

వారణాసి: నేడు ప్రధాని మోడీ ప్రతిష్ఠాత్మక ‘కాశీ విశ్వనాథ్ కారిడార్’ ప్రాజెక్టు స్థాపన కోసం ఢిల్లీ నుంచి వారణాసి చేరుకున్నారు. ఉదయం 10.45 గంటల ప్రాంతంలో విమానాశ్రయానికి

Read more

వందేళ్ల క్రితం చోరీకి గురైన అన్నపూర్ణ దేవి విగ్రహం.. తిరిగి కాశీకి

కెనడాలో విగ్రహాన్ని గుర్తించిన వైనంఅక్కడి ప్రభుత్వంతో చర్చలు జరిపి విగ్రహాన్ని తెప్పించిన భారత ప్రభుత్వం న్యూఢిల్లీ: వందేళ్ల క్రితం చోరీకి గురైన అన్నపూర్ణ దేవి విగ్రహం తిరిగి

Read more

ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్‌ను ప్రారంభించిన ప్రధాని

వారణాసి: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సోమవారం ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిలో ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కోవిడ్-19

Read more

వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన

లక్నో: ప్రధాని నరేంద్రమోడి ఈరోజు వారణాసిలోని రూ. 614 కోట్ల అంచ‌నా వ్య‌యంతో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. వ్య‌వ‌సాయ‌, ప‌ర్యాట‌క రంగాల‌తో పాటు మౌలిక

Read more