ఢిల్లీలో 4.9 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు

తమిళనాడుకు భారీ వర్ష సూచన న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రజలు చలితో గడ్డకట్టుకుపోతున్నారు. ఈ ఉదయం అక్కడ అత్యంత కనిష్ఠంగా 4.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నగరంలోని ఇతర

Read more

అసెంబ్లీలు రూపొందించిన చట్టాలను అడ్డుకునే అధికారం గవర్నర్ కు లేదుః సుప్రీంకోర్టు

తీర్పు ప్రతిని తాజాగా సుప్రీంకోర్టు వెబ్ సైట్లో పొందుపరిచిన అధికారులు న్యూఢిల్లీః అసెంబ్లీ సిఫారసు చేసిన బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా ఉద్దేశపూర్వకంగా తొక్కిపెడుతున్నారని పంజాబ్, కేరళ, తమిళనాడు

Read more

ఖలిస్థాన్‌ తీవ్రవాది బెదిరింపులు.. ఢిల్లీ, పంజాబ్‌ ఎయిర్‌పోర్ట్స్‌లో ఆంక్షలు

కెనడా గడ్డపై నుంచి హూంకరిస్తున్న ఖలిస్థాన్ ఉగ్రవాదులు న్యూఢిల్లీః ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ ను కెనడాలో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసిన తర్వాత

Read more

ముగ్గురు మైనర్ కుమార్తెలను చంపిన దంపతుల అరెస్టు

పిల్లల్ని పెంచలేక ముగ్గురు కుమార్తెలకు పాలల్లో విషం కలిపి తాగించి హత్య చండీగఢ్: ఓ వైపు కటిక పేదరికం.. మరోవైపు ఐదుగురు సంతానం. భార్యాభర్తలు ఇద్దరూ కూలిపనులు

Read more

ఇండియా కూటమి పట్ల తాము పూర్తి నిబద్ధతతో ఉన్నాం: కేజ్రీవాల్

పంజాబ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్‌కు సంబంధించిన వివరాలు తన వద్ద లేవన్న ఢిల్లీ సీఎం న్యూఢిల్లీః మాదకద్రవ్యాల ఆరోపణలపై ఎమ్మెల్యే సుఖ్‌పాల్ ఖైరా అరెస్ట్‌పై పంజాబ్‌లో తమ

Read more

పంజాబ్‌లో 2 పాక్‌ డ్రోన్‌లను కూల్చివేసిన బీఎస్‌ఎఫ్ జవాన్లు

అమృత్‌సర్‌: పంజాబ్‌లోని అంతర్జాతీయ సరిహద్దుల్లో ఎగురుతున్న రెండు డ్రోన్లు భద్రతా బలగాలు కూల్చివేశాయి. శుక్రవారం రాత్రి అమృత్‌సర్‌ జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాకిస్థాన్‌కు చెందిన రెండు

Read more

మూడు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల ఫలితాలు

ఇటీవల పంజాబ్, యూపీ, ఒడిశాలో ఉప ఎన్నికలు న్యూఢిల్లీః ఇటీవల పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో నిర్వహించిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు చేపట్టారు. ఈ

Read more

మరోసారి స్వర్ణ దేవాలయం వద్ద పేలుళ్లు.. ఐదుగురి అరెస్ట్

అర్ధరాత్రి దాటిన తర్వాత పేలుడు..వారంలో మూడోసారి పంజాబ్‌: అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం సమీపంలో ఈ తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించింది. తాజా ఘటనకు సంబంధించి ఐదుగురు వ్యక్తులను

Read more

బాదల్ పార్థివదేహానికి నివాళి అర్పించనున్న ప్రధాని మోడీ

మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో చండీగఢ్ కు చేరుకోనున్న ప్రధాని చండీగఢ్‌ః పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, అకాలీదళ్ సీనియర్ నేత ప్రకాశ్ సింగ్ బాదల్ మంగళవారం కన్నుమూశారు.

Read more

బఠిండాలో మళ్లీ కలవరం..బుల్లెట్‌ గాయంతో మరో జవాను మృతి

చండీగఢ్‌ః బుధవారం తెల్లవారుజామున పంజాబ్‌ లోని బఠిండా సైనిక స్థావరం లో కాల్పుల కలకలం రేగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు జవాన్లు మరణించారు. కాగా,

Read more

పంజాబ్‌ బఠిండా మిలిటరీ స్టేషన్‌లో కాల్పులు.. నలుగురు మృతి

బఠిండా: పంజాబ్‌లోని బఠిండా మిలిటరీ స్టేషన్‌లో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు జవాన్లు మృతిచెందగా పలువురు గాయపడ్డారు. బుధవారం తెల్లవారుజామున 4.35 గంటల సమయంలో బఠిండా

Read more