ఇండియా కూటమి పట్ల తాము పూర్తి నిబద్ధతతో ఉన్నాం: కేజ్రీవాల్

పంజాబ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్‌కు సంబంధించిన వివరాలు తన వద్ద లేవన్న ఢిల్లీ సీఎం న్యూఢిల్లీః మాదకద్రవ్యాల ఆరోపణలపై ఎమ్మెల్యే సుఖ్‌పాల్ ఖైరా అరెస్ట్‌పై పంజాబ్‌లో తమ

Read more

పంజాబ్‌లో 2 పాక్‌ డ్రోన్‌లను కూల్చివేసిన బీఎస్‌ఎఫ్ జవాన్లు

అమృత్‌సర్‌: పంజాబ్‌లోని అంతర్జాతీయ సరిహద్దుల్లో ఎగురుతున్న రెండు డ్రోన్లు భద్రతా బలగాలు కూల్చివేశాయి. శుక్రవారం రాత్రి అమృత్‌సర్‌ జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాకిస్థాన్‌కు చెందిన రెండు

Read more

మూడు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల ఫలితాలు

ఇటీవల పంజాబ్, యూపీ, ఒడిశాలో ఉప ఎన్నికలు న్యూఢిల్లీః ఇటీవల పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో నిర్వహించిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు చేపట్టారు. ఈ

Read more

మరోసారి స్వర్ణ దేవాలయం వద్ద పేలుళ్లు.. ఐదుగురి అరెస్ట్

అర్ధరాత్రి దాటిన తర్వాత పేలుడు..వారంలో మూడోసారి పంజాబ్‌: అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం సమీపంలో ఈ తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించింది. తాజా ఘటనకు సంబంధించి ఐదుగురు వ్యక్తులను

Read more

బాదల్ పార్థివదేహానికి నివాళి అర్పించనున్న ప్రధాని మోడీ

మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో చండీగఢ్ కు చేరుకోనున్న ప్రధాని చండీగఢ్‌ః పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, అకాలీదళ్ సీనియర్ నేత ప్రకాశ్ సింగ్ బాదల్ మంగళవారం కన్నుమూశారు.

Read more

బఠిండాలో మళ్లీ కలవరం..బుల్లెట్‌ గాయంతో మరో జవాను మృతి

చండీగఢ్‌ః బుధవారం తెల్లవారుజామున పంజాబ్‌ లోని బఠిండా సైనిక స్థావరం లో కాల్పుల కలకలం రేగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు జవాన్లు మరణించారు. కాగా,

Read more

పంజాబ్‌ బఠిండా మిలిటరీ స్టేషన్‌లో కాల్పులు.. నలుగురు మృతి

బఠిండా: పంజాబ్‌లోని బఠిండా మిలిటరీ స్టేషన్‌లో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు జవాన్లు మృతిచెందగా పలువురు గాయపడ్డారు. బుధవారం తెల్లవారుజామున 4.35 గంటల సమయంలో బఠిండా

Read more

నేపాల్‌లో అమృత్‌పాల్‌?..పారిపోకుండా అడ్డుకోవాలని ఇండియా విజ్ఞప్తి

కాఠ్మాండు: ఖలిస్తానీ వేర్పాటువాది, ‘వారిస్‌ పంజాబ్‌ దే’ చీఫ్‌ అమృత్‌పాల్‌సింగ్‌ నేపాల్‌లో దాక్కున్నట్టు సమాచారం. అతడు భారత లేదా ఇతర నకిలీ పాస్‌పోర్టు ఉపయోగించి వేరే దేశాలకు

Read more

పంజాబ్‌లో నేడు తొలి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్న ఆప్

ప్రజల ఆకాంక్షలకు పెద్దపీట వేశామన్న భగవంత్ మాన్ చండీగఢ్‌ః పంజాబ్ అసెంబ్లీలో ఈ ఆర్థిక సంవత్సరానికి గాను ఈరోజు ప్రవేశపెట్టనున్నారు. ఆ రాష్ట్రంలో తొలిసారి అధికారాన్ని చేజిక్కించుకున్న

Read more

ఢిల్లీలో 5.3 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు

గడ్డకట్టుకుపోతున్న కశ్మీరం న్యూఢిల్లీః దేశంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. ఉత్తర భారతదేశం చలికి వణుకుతోంది. ఢిల్లీ, పంజాబ్, హర్యానాలను పొగమంచు కమ్మేస్తోంది. కశ్మీర్‌లో అయితే పరిస్థితి మరింత

Read more

భారత్‌లోకి ప్రవేశించిన పాక్ డ్రోన్‌ను కూల్చివేసిన బీఎస్ఎఫ్‌ ద‌ళాలు

న్యూఢిల్లీః పంజాబ్‌లోని అమృత్‌స‌ర్ జిల్లాలోకి ప్ర‌వేశించిన పాకిస్తాన్‌కు చెందిన డ్రోన్‌ను బీఎస్ఎఫ్ ద‌ళాలు కూల్చివేశాయి. పాక్ డ్రోన్ బుధ‌వారం ఉద‌యం 7.20 గంట‌ల‌కు భార‌త్ భూభాగంలోకి ప్ర‌వేశించింది.

Read more