మరోసారి సరిహద్దుల్లో పాకిస్థాన్‌ డ్రోన్లు కలకలం..ఆర్మీ కాల్పులు

న్యూఢిల్లీః మరోసారి పాకిస్థాన్‌ డ్రోన్లు జమ్మూ కశ్మీర్‌ సరిహద్దుల్లో కలకలం రేపాయి. శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో పూంచ్‌ జిల్లాలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో పాక్‌

Read more

పుల్వామాలో ఎన్‌కౌంటర్.. కమాండర్ సహా ఇద్దరు ఉగ్రవాదులు హతం

నిఘావర్గాల సమాచారంతో సైన్యం గాలింపు హైదరాబాద్‌ః జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో సైన్యానికి, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబాకు చెందిన టాప్ కమాండర్ సహా ఇద్దరు

Read more

యుద్ధానికి సమాయత్తం కావాలి..ఆర్మీకి కిమ్ జాంగ్ పిలుపు

ఆయుధ తయారీ కర్మాగారాల్లో పర్యటించిన కిమ్ ప్యాంగ్యాంగ్‌ః ఉత్తర కొరియా టాప్ ఆర్మీ జనరల్ ను ఆ దేశాధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ బర్తరఫ్ చేశారు. అంతేకాదు

Read more

బఠిండాలో మళ్లీ కలవరం..బుల్లెట్‌ గాయంతో మరో జవాను మృతి

చండీగఢ్‌ః బుధవారం తెల్లవారుజామున పంజాబ్‌ లోని బఠిండా సైనిక స్థావరం లో కాల్పుల కలకలం రేగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు జవాన్లు మరణించారు. కాగా,

Read more

నియంత్రణ రేఖ వద్ద 250 మంది ఉగ్రవాదులు..నిఘా వర్గాల హెచ్చరిక

సరిహద్దుల్లో గస్తీని ముమ్మరం చేసిన సైన్యం న్యూఢిల్లీః భారత్‌లోకి చొరబడేందుకు నియంత్రణ రేఖ వద్ద సుమారు 250 మంది పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు నిరీక్షిస్తున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు

Read more

సైన్యంలో చేరాలని చిన్నప్పటి నుంచి కలలు కన్నాను కానీ..ః రాజ్ నాథ్ సింగ్‌

ఆ సమయంలో నాన్న చనిపోవడంతో చేరలేకపోయానని వెల్లడి న్యూఢిల్లీః రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మణిపూర్ లో పర్యటిస్తున్నారు. అక్కడి ఇన్స్ పెక్టర్ జనరల్ అస్సాం

Read more

కొండ చీలికలో చిక్కుకున్న ట్రెక్క‌ర్..కాపాడిన ఆర్మీ

మద్రాస్ రెజిమెంట్ నుంచి పర్వతారోహణ బృందంతొలుత ఆహారం, నీరు అందజేత పాలక్కాడ్: కొండ అంచు చీలిక భాగంలో రెండు రోజులుగా చిక్కుకుపోయిన కేరళ వాసి ఆర్మీ సాయంతో

Read more

అరుణాచ‌ల్ యువ‌కుడిని భార‌త సైన్యానికి అప్ప‌గించిన చైనా

న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన మిరామ్ తరోన్ అనే 17 ఏళ్ల బాలుడ్ని చైనా బలగాలు భారత సైన్యానికి అప్పగించాయి. దాంతో తరోన్ మిస్సింగ్ వ్యవహారం

Read more

జమ్ముకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్ : జమ్మూకశ్మీరులో శనివారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో శనివారం జరుగుతున్న భీకర ఎన్‌కౌంటరులో ఇద్దరు గుర్తుతెలియని ఉగ్రవాదులు

Read more

మణిపూర్‌లో ఉగ్రదాడి..ఆర్మీ కల్నల్ కుటుంబం సహా ఆరుగురు మృతి

అస్సాం రైఫిల్స్ కాన్వాయ్‌పై ఉగ్రవాదుల మెరుపుదాడి గువాహటి : మణిపూర్‌లో ఉగ్రవాదులు మెరుపుదాడికి తెగబడ్డారు. మయన్మార్ సరిహద్దులోని చురాచాంద్‌పూర్ జిల్లా సింఘత్‌లో ఈ ఉయదం 10 గంటల

Read more

సరిహద్దుల్లో పెట్రోలింగ్, సైనిక శిక్షణను పెంచిన చైనా!

వెల్లడించిన ఈస్టర్న్ ఆర్మీ కమాండర్ న్యూఢిల్లీ: సరిహద్దుల్లో చైనా మరోసారి కవ్వింపులకు పాల్పడుతోంది. కయ్యానికి కాలు దువ్వుతూ రెచ్చగొడుతోంది. భారత్ తో ఉన్న అన్ని సరిహద్దుల్లోనూ డ్రాగన్

Read more