మళ్లీ తెరుచుకున్న రామేశ్వరం కేఫ్

బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరు వైట్‌ఫీల్డ్ ఏరియాలోని రామేశ్వ‌రం కేఫ్ మ‌ళ్లీ తెరుచుకుంది. కేఫ్ వ‌ద్ద భ‌ద్ర‌త క‌ట్టుదిట్టం చేశారు. కేఫ్‌కు వ‌చ్చే ప్ర‌తి ఒక్క‌రిని

Read more

కేఫ్‌లో పేలుడు కేసు..జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగింత

బెంగళూరుః బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్‌ లో పేలుడు ఘటనపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ కు అప్పగించింది. ఈ

Read more

బెంగళూరు కేఫ్‌లో బాంబు పేలుడు.. సీసీటీవీ వీడియో రిలీజ్‌

బెంగళూరుః తమ కేఫ్‌లో బాంబు పెట్టిన నిందితుడిని తాను సీసీటీవీ ఫుటేజీలో చూశానని బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ యజమాని దివ్య రాఘవేంద్రరావు తెలిపారు. పేలుడు పదార్థాలు నింపిన

Read more

పాకిస్తాన్‌లో బాంబు పేలుడు: ఐదుగురి మృతి

ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో శుక్రవారం పోలీసులే లక్షంగా జరిగిన బాంబు పేలుడులో ఐదుగురు మరణించారు. అయితే ఈ దాడికి ఎవరు బాధ్యులో తెలియరాలేదు. బాంబు పేలుడు జరిగిన డేరా

Read more

ఆఫ్గనిస్థాన్‌లో కారు బాంబు పేలుడు… డిప్యూటీ గవర్నర్ మృతి

కారులో పేలుడు పదార్థాలతో వచ్చి అహ్మది కారు సమీపంలో ఆత్మాహుతి దాడి కాబూల్‌ః ఆఫ్గనిస్థాన్‌లో మంగళవారం ఉదయం బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో డిప్యూటీ గవర్నర్

Read more

మరోసారి స్వర్ణ దేవాలయం వద్ద పేలుళ్లు.. ఐదుగురి అరెస్ట్

అర్ధరాత్రి దాటిన తర్వాత పేలుడు..వారంలో మూడోసారి పంజాబ్‌: అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం సమీపంలో ఈ తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించింది. తాజా ఘటనకు సంబంధించి ఐదుగురు వ్యక్తులను

Read more

అమృత్ సర్ లోని స్వర్ణ దేవాలయం వద్ద మరో పేలుడు

పంజాబ్: పంజాబ్ అమృత్ సర్ లోని స్వర్ణ దేవాలయం వద్ద ఉన్న హెరిటేజ్ స్ట్రీట్ లో ఈ ఉదయం మరో పేలుడు సంభవించింది. గోల్డెన్ టెంపుల్ కు

Read more

పాకిస్థాన్‌లో భారీ పేలుళ్లు.. 13 మంది మృతి

పేలుళ్ల ధాటికి మరో 50 మందికి గాయాలు ఇస్లామాబాద్‌ః పాకిస్థాన్ లో జంట పేలుళ్లు సంభవించాయి. వాయవ్య పాకిస్థాన్ లోని స్వాత్ లోయలో ఈ పేలుళ్లు జరిగాయి.

Read more

పాక్‌ మసీదులో ఆత్మాహుతి దాడి.. 90కి పెరిగిన మృతుల సంఖ్య

శిథిలాల కింద పెద్ద సంఖ్యలో మృతదేహాలు ఇస్లామాబాద్ః పెషావర్ లోని మసీదులో సోమవారం మధ్యాహ్నం జరిగిన ఉగ్రదాడి ఘటనలో మృతుల సంఖ్య 90 కు పెరిగిందని పాకిస్థాన్

Read more

ఆఫ్గనిస్తాన్‌లో బాంబుపేలుడు..7 మంది మృతి

ఆఫ్ఘనిస్తాన్: మరోసారి భారీ పేలుడుతో ఆఫ్ఘనిస్తాన్‌ వణికిపోయింది. మజార్‌ ఏ షరీఫ్‌ నగరంలో జరిగిన పేలుడులో 7 మందికి పైగా దుర్మరణం పాలయ్యారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. యాత్రికుల

Read more

తృణమూల్ నేత ఇంట్లో బాంబు పేలుడు..ముగ్గురు మృతి

కోల్‌కతాః పశ్చిమబెంగాల్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. తూర్పు మేదినీపూర్‌లోని భూపతినగర్‌లో గల తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ (టీఎంసీ)కి చెందిన బూత్‌ ప్రెసిడెంట్ రాజ్‌కుమార్‌ మన్న ఇంట్లో బాంబు

Read more