తెలంగాణ దేశానికి అన్నం పెట్టే ధాన్యాగారంగా మారిందిః హరీశ్ రావు

క్వింటాల్ వరి ధాన్యానికి రూ. 2,060గా నిర్ణయించాం.. హరీశ్ రావు హైదరాబాద్ః నంగునూరు మండలం సిద్ధన్నపేట మార్కెట్ యార్డ్ లో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్

Read more

త‌డిసిన వ‌రి ధాన్యం కొంటాం – కేసీఆర్

త‌డిసిన వ‌రి ధాన్యం కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అకాల వర్షాలతో కల్లాల్లో ఆరబోసిన వడ్లన్నీ నీట తడిశాయి. మరికొన్ని చోట్ల కొట్టుకుపోయాయి. చేతికొచ్చిన వ‌రి

Read more

ఐకెపి అధికారులపై మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ ఆగ్రహం

తెలంగాణ లో ధాన్యం కొనుగోలు జోరుగా నడుస్తుంది. ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన

Read more

కేసీఆర్ సర్కార్ ఫై కిషన్ రెడ్డి ఆగ్రహం..ధాన్యం సేకరణపై కేసీఆర్ సర్కారుది నిర్లక్ష్య వైఖరి

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..మరోసారి ధాన్యం సేకరణ విషయంలో తెరాస సర్కార్ ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఢిల్లీ లో మీడియా సమావేశం ఏర్పటు చేసిన కిషన్

Read more

శుక్రవారం నుండి పూర్తిస్థాయి వరి కొనుగోళ్లు చేస్తామని తెలిపిన మంత్రి గంగుల కమలాకర్‌

యాసంగి వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలుపడంతో రైతుల్లో ఆనందం మొదలైంది. మొన్నటి వరకు వరి కొనుగోలు చేస్తారో లేదో..అని టెన్షన్ పడ్డ

Read more

వరి సేకరణపై నేడు కాంగ్రెస్ నిరసనలు

రాష్ట్రంలోని నియోజకవర్గ కేంద్రాల్లో కాంగ్రెస్‌ ధర్నాలు హైదరాబాద్ : నేడు కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించనుంది. యాసంగి ధాన్యం కొనుగోళ్లు వెంటనే

Read more

వరి కొనుగోలు విషయంలో కేంద్రం కీలక వ్యాఖ్యలు

వరి కొనుగోలు విషయంలో కేంద్రం ఫై తెరాస సర్కార్ వరి యుద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు ఢిల్లీ లో భారీ దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో

Read more

ఇక‌పై ఉప్పుడు బియ్యాన్ని సేక‌రించేది లేదు : కేంద్రం ప్ర‌క‌ట‌న‌

లోక్‌స‌భ‌లో మంత్రి సాధ్వీ నిరంజ‌న్ జ్యోతి కీల‌క ప్ర‌క‌ట‌న‌ న్యూఢిల్లీ: ఇక‌పై కేంద్ర ప్ర‌భుత్వం ఉప్పుడు బియ్యాన్ని సేక‌రించ‌బోద‌ని కేంద్ర మంత్రి సాధ్వీ నిరంజ‌న్ జ్యోతి లోక్

Read more

ధాన్యం కొనుగోళ్ల అంశంపై కేంద్రం ప్రభుత్వం కీలక ప్రకటన

తెలంగాణలో ధాన్యం, బియ్యం మొత్తాన్ని కొనలేం: స్పష్టం చేసిన కేంద్రం న్యూఢిల్లీ: తెలంగాణ ధాన్యం కొనుగోళ్ల అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం నెలకొన్న వేళ..

Read more

నేడు ఢిల్లీకి వెళ్లనున్న మంత్రుల బృందం

వడ్ల కొనుగోలుపై కేంద్రమంత్రితో భేటీ హైదరాబాద్: సీఎం కేసిఆర్ ఆదేశాల మేరకు యాసంగి వడ్లు కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో మంగళవారం మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్లనున్నది. రాష్ట్ర

Read more

తెలంగాణ రైతులకు తీపి కబురు తెలిపిన కేంద్రం

గత కొద్దీ రోజులుగా వరి కొనుగోలు విషయంలో తెలంగాణ రాష్ట్ర సర్కార్ కు కేంద్రానికి మధ్య చర్చలు నడుస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా తెలంగాణ మంత్రులు

Read more