బీఆర్‌ఎస్‌ ఫై సెటైర్లు వేసిన విజయశాంతి

కాంగ్రెస్ నేత విజయశాంతి ఛాన్స్ దొరికినప్పుడల్లా బిఆర్ఎస్ ఫై విమర్శలు , కౌంటర్లు , సెటైర్లు వేస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది. తాజాగా లోక్ సభ ఎన్నికల తరుణంలో

Read more

బండి సంజయ్ వ్యాఖ్యలపై స్పీకర్ ఏం చర్యలు తీసుకుంటారుః కెటిఆర్

పార్లమెంట్ లో సిఎం కెసిఆర్ ను అవమానించిన బండి సంజయ్ హైదరాబాద్‌ః ‘‘ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి పేరును అవమానించారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లోక్

Read more

ఆగ‌స్టు 8న అవిశ్వాస తీర్మానంపై చ‌ర్చ

న్యూఢిల్లీ: వ‌చ్చే వారం పార్ల‌మెంట్‌లో విప‌క్షాలు ప్ర‌వేశ‌పెట్టిన అవిశ్వాస తీర్మానం పై చ‌ర్చ జ‌ర‌నున్న‌ది. మ‌ణిపూర్ అంశంపై ప్ర‌ధాని మోడీ ఉభ‌య‌స‌భ‌ల్లో ప్ర‌క‌ట‌న చేయ‌డం లేద‌ని, అందుకే

Read more

విపక్షాల అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేయనున్న ఏపి ప్రభుత్వం

న్యూఢిల్లీ: మణిపూర్‌లో ఘటనపై ప్రతిపక్షాలు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్‌లోని అధికార

Read more

మ‌ణిపూర్ అంశం‌..లోక్‌స‌భ 2 గంట‌ల‌కు వాయిదా

న్యూఢిల్లీ: పార్ల‌మెంట్‌లో ఈరోజు కూడా మ‌ళ్లీ మ‌ణిపూర్ అంశ‌మే ద‌ద్ద‌రిల్లింది. లోక్‌స‌భ‌లో విప‌క్షాలు ఈరోజు ఉద‌యం ప్ర‌శ్నోత్త‌రాల‌ను అడ్డుకున్నాయి. మ‌ణిపూర్‌లో జ‌రుగుతున్న హింసాకాండ గురించి చ‌ర్చించాల‌ని డిమాండ్

Read more

ఇదే రోజు ‘తెలంగాణ బిల్లు’ ప్రవేశ పెట్టిందంటూ హరీష్ రావు ట్వీట్

‘తెలంగాణ బిల్లు’కు 9 ఏళ్లు అంటూ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేసారు. 2014 ఫిబ్రవరి 18న లోక్‌సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడంతో దార్శనికత కలిగిన

Read more

అదానీ ఆస్తులపై పార్లమెంట్‌లో రాహుల్‌ ప్ర‌శ్న‌ల వ‌ర్షం

న్యూఢిల్లీః నేడు పార్లమెంట్‌లో అదానీ ఆస్తుల‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగానికి ధన్య‌వాద తీర్మానం సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ప్ర‌స్తుతం

Read more

హిండెన్ బర్గ్ నివేదికపై చర్చించాలి.. పార్లమెంట్ ఉభయ సభల్లో బిఆర్ఎస్ వాయిదా తీర్మానం

రాజ్యసభలో తీర్మానం ఇచ్చిన ఎంపీ కేశవరావు న్యూఢిల్లీః అదానీ గ్రూపు సంస్థ‌ల‌పై అమెరికాకు చెందిన హిండెన్‌బ‌ర్గ్ రీసెర్చ్ సంస్థ ఇచ్చిన నివేదిక‌పై త‌క్ష‌ణ‌మే చ‌ర్చ చేప‌ట్టాల‌ని బిఆర్ఎస్

Read more

‘రాష్ట్రపత్ని’ వ్యాఖ్యలపై పార్లమెంటులో దుమారం

ముర్ముకు క్షమాపణ చెప్పాలన్న స్మృతి ఇరానీ..బిజెపి ఎంపీల ఆందోళన న్యూఢిల్లీః కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్ సభ సభ్యుడు అధిర్ రంజన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై అనుచిత

Read more

ధాన్యం కొనుగోళ్ల అంశంపై కేంద్రం ప్రభుత్వం కీలక ప్రకటన

తెలంగాణలో ధాన్యం, బియ్యం మొత్తాన్ని కొనలేం: స్పష్టం చేసిన కేంద్రం న్యూఢిల్లీ: తెలంగాణ ధాన్యం కొనుగోళ్ల అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం నెలకొన్న వేళ..

Read more

తమ పార్టీ ఎంపీలకు విప్‌ జారీచేసి కాంగ్రెస్‌, బీజేపీ

సభ్యులు తప్పనిసరిగా సభకు హాజరు కావాలి న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. నేడు పలు కీలక బిల్లులు రాజ్యసభ ముందుకు రానున్నాయి. ఈనేపథ్యంలో అధికార బీజేపీ,

Read more