రైతుల దీన పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతోందిః కెటిఆర్‌

హైదరాబాద్‌ః తెలంగాణలో కరువు పరిస్థితులు ఉన్నాయని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. అయితే, ఇది కాలం తెచ్చిన కరువు కాది, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు

Read more

బిజెపి ప్ర‌భుత్వం రైతులకు లాభం చేకూర్చే ప‌థకాల‌పై క‌స‌ర‌త్తు సాగిస్తోందిః ప్ర‌ధాని మోడీ

న్యూఢిల్లీ : హ‌రియాణ‌లోని రెవారిలో ఎయిమ్స్‌కు ఈరోజు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ శంకుస్ధాప‌న చేశారు. అనంత‌రం మోడీ బ‌హ‌రంగ స‌భ‌లో మాట్లాడుతూ.. రైతుల సంక్షేమానికి క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని

Read more

16న గ్రామీణ భారత్‌బంద్‌కు పిలుపునిచ్చిన రైతు సంఘాలు

న్యూఢిల్లీ: కనీస మద్దతు ధరకి చట్టబద్ధతతోపాటు పలు డిమాండ్ల సాధన కోసం దేశ రాజధాని ఢిల్లీని ముట్టడించిన రైతులు తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు. ఈ

Read more

‘ఛలో ఢిల్లీ’..మోడీ స‌ర్కార్ తీరుపై కేజ్రీవాల్ విమర్శలు

న్యూఢిల్లీః రైతుల ఛ‌లో ఢిల్లీ ప్ర‌ద‌ర్శ‌న నేపథ్యంలో కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కార్ తీరుపై ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ సార‌ధ్యంలోని ఆప్ విరుచుకుప‌డింది. అన్న‌దాత‌ల‌ను జైల్లో

Read more

అరవై ఏళ్లు ఆగం చేసినవారు కావాలా? నేలను సస్యశ్యామలం చేసిన కెసిఆర్ కావాలా? : కెటిఆర్‌ ట్వీట్‌

కెసిఆర్ ఇస్తోన్న 24 గంటల విద్యుత్ కావాలా? కర్ణాటకలో కాంగ్రెస్ ఇస్తోన్న 5 గంటల విద్యుత్ కావాలా? అని ప్రశ్న హైదరాబాద్‌ః నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికల

Read more

కాంగ్రెస్ అంటేనే రైతు విరోధి అని మరోసారి రుజువైపోయిందిః కెటిఆర్‌

రైతుబంధును ఆపాలని లేఖలు రాస్తున్న కాంగ్రెస్..ఇంటింటికి మంచినీళ్లు.. 24 గంటల కరెంటు కూడా ఆపెయ్యమంటరేమో?.. హైదరాబాద్‌: మరోసారి మంత్రి కెటిఆర్ కాంగ్రెస్ పై మండిపడ్డారు. రైతుబంధు పథకానికి

Read more

సీఆర్డీఏ, ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

తమకు వార్షిక కౌలు చెల్లించేలా ఆదేశాలివ్వాలని రైతుల పిటిషన్ అమరావతిః రాజధాని ప్రాంత రైతులకు కౌలు చెల్లింపు అంశానికి సంబంధించి సీఆర్‌‌డీఏ, ఏపీ రాజధాని ప్రాంత రైతులకు

Read more

బిఆర్ఎస్ అంటే 24 గంటల ఉచిత విద్యుత్..కాంగ్రెస్ అంటే రాత్రి పూట దొంగ కరెంట్: మంత్రి హరీశ్‌ రావు

24 గంటల సేపు విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని వ్యాఖ్య హైదరాబాద్‌ః బిఆర్ఎస్ అంటే 24 గంటల ఉచిత విద్యుత్ అని, కాంగ్రెస్ అంటే

Read more

రైతులకు తీపి కబురు తెలిపిన సీఎం కేసీఆర్

రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని రేపటి (ఆగస్టు 3) నుంచి పున: ప్రారంబిస్తున్నట్లు తెలిపి రైతుల్లో సంబరాలు నింపారు సీఎం కేసీఆర్. తొలి విడతలో 19 వేల కోట్ల

Read more

27న పీఎం కిసాన్ నిధుల విడుదల

రాజస్థాన్ లో రైతులతో నిర్వహించే కార్యక్రమంలో నిధుల విడుదల న్యూఢిల్లీః ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్ యోజన) 14వ విడత నిధులు వచ్చే వారం

Read more

24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తే సమస్య ఏమిటని ప్రశ్నించిన కవిత

తెలంగాణ రైతులకు అన్యాయం చేయాలనుకుంటున్నారా? అంటూ రాహుల్ కు ప్రశ్న హైదరాబాద్‌ః రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదంటూ టీపీసీసీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు

Read more