ధాన్యం సేకరణపై కేసీఆర్ సర్కారుది నిర్లక్ష్య వైఖరి

ధాన్యం కొనుగోలు అంశంలో కేంద్రం, తెలంగాణ మధ్య వార్ హైదరాబాద్ : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి టీఆర్ఎస్ సర్కారుపై మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. మీడియా సమావేశంలో ఆయన

Read more

బీజేపీ ముఖ్య నేత‌ల‌తో బండి సంజ‌య్ కీల‌క భేటీ

టీఆర్ఎస్‌కు దీటుగా కార్యాచ‌ర‌ణ రూపొందిస్తున్న బీజేపీ హైదరాబాద్: కేంద్ర ప్ర‌భుత్వం 24 గంట‌ల్లోపు ధాన్యం సేక‌ర‌ణ‌పై ఓ నిర్ణ‌యం తీసుకోవాల‌ని కేసీఆర్ నిన్న ఢిల్లీలో డెడ్‌లైన్ విధించిన

Read more

వరి సేకరణపై నేడు కాంగ్రెస్ నిరసనలు

రాష్ట్రంలోని నియోజకవర్గ కేంద్రాల్లో కాంగ్రెస్‌ ధర్నాలు హైదరాబాద్ : నేడు కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించనుంది. యాసంగి ధాన్యం కొనుగోళ్లు వెంటనే

Read more

కేసీఆర్ డెడ్ లైన్ ఫై ఈటెల సెటైర్లు

వరి కొనుగోలు విషయంలో ఢిల్లీ సాక్షి గా ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రానికి 24 గంటల డెడ్ లైన్ విధించారు. 24 గంటలలోపు ధాన్యం సేకరణపై నిర్ణయం తీసుకోవాలని

Read more

24 గంట‌ల్లోపు ధాన్యం సేక‌ర‌ణ‌పై కేంద్రం ఓ నిర్ణ‌యం తీసుకోవాలి : సీఎం కేసీఆర్

న్యూఢిల్లీ: ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం దీక్ష ప్రారంభమైంది. తెలంగాణ రైతుల పక్షాన నిరసన దీక్ష పేరుతో టీఆర్‌ఎస్‌ దీక్ష చేపట్టింది. ముఖ్యమంత్రి

Read more

‘మీకేం పని లేదా.. ఎందుకు ఢిల్లీ వస్తున్నారు..? ‘ అంటూ తెరాస ఎంపీలను అవమానిస్తున్న కేంద్ర మంత్రులు

తెలంగాణ రాష్ట్రంలో వరి యుద్ధం నడుస్తుంది. వరి కొనుగోలు విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరు పట్ల తెరాస నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోలనలు చేపట్టారు. గత

Read more

తన నివాసంపై నల్ల జెండాను ఎగరేసిన మంత్రి గంగుల

హైదరాబాద్: వరి సేకరణ సమస్య పై నిరసనగా సీఎం కెసిఆర్ , మంత్రి కేటిఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మంత్రి గంగుల కమలాకర్ నల్ల జెండాను ఎగురవేశారు.

Read more

కేంద్రం ఫై తెరాస వరి యుద్ధం : నేడు ప్రతి రైతు ఇంటి ఫై నల్ల జెండాలు ఎగురవేత

ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్రం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మండలస్థాయి నిరసనలు ,

Read more

మోడీ అంటే మోదుడు.. బీజేపీ అంటే బాదుడు – మంత్రి హరీష్ రావు చురకలు

ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం ఎలాగైతే తెరాస నేతలు రోడ్డెక్కారు..ఇప్పుడు వరి కొనుగోలు విషయంలో అలాగే రోడ్డుక్కారు. రోజు రోజుకు వరి యుద్ధం తారాస్థాయికి చేరుతుంది. ఈరోజు

Read more

రహదారులపై టీఆర్‌ఎస్‌ రాస్తారోకో

హైదరాబాద్: తెలంగాణ ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం అనుసరిస్తున్న తీరుకు నిరసనగా నేడు జాతీయ రహదారులపై రాస్తారోకోలకు టీఆర్‌ఎస్‌ పిలుపునిచ్చింది. యాసంగి ధాన్యాన్ని కేంద్రమే కొనాలని డిమాండ్

Read more