అయోధ్యలో రామ మందిర ప్రారంభం.. ఆఫ్ హాలీడే ప్రకటించిన కేంద్రం

అయోధ్యః అయోధ్యలో రామ మందిర ప్రారంభానికి సర్వంసిద్ధమైంది. ఈ నెల 22వ తేదీన ఆయోధ్య రామాలయంలో బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్టించే కార్యక్రమానికి సర్వం సిద్ధైంది. విగ్రహ ప్రాణ

Read more

రోగి నిరాకరిస్తే ఐసీయూలో చేర్చుకోరాదు..కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు

న్యూఢిల్లీ: అనారోగ్యం తీవ్రంగా ఉన్నవారు కానీ వారి బంధువులు కానీ చికిత్సకు నిరాకరిస్తే ఆ రోగులను ఆసుపత్రుల యాజమాన్యాలు ఐసీయూల్లో చేర్చుకోకూడదని కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు జారీ

Read more

దేశవ్యాప్త నిరసనకు‘ఇండియా’కూటమి పిలుపు..ఇందిరాపార్క్ వద్ద ధర్నాలో పాల్గొననున్న సీఎం రేవంత్‌రెడ్డి

పార్లమెంటు నుంచి 146 మంది ఎంపీల సస్పెన్షన్ హైదరాబాద్‌ః పార్లమెంటు నుంచి ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ‘ఇండియా’ కూటమి నేడు దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ

Read more

జనవరి నాటికి ఉల్లి ధరలు దిగొస్తాయి : కేంద్రం అంచనా

న్యూ ఢిల్లీః మొన్నటి దాక ఆకాశాన్నంటిన టమాట ధరలు ప్రజలను బెంబేలెత్తించాయి. ఇక ఇప్పుడు ఉల్లి వంతు వచ్చింది. కిలో ధర చాలా ప్రాంతాల్లో రూ.80 దాటింది.

Read more

బిల్లుల ఆమోదంలో జాప్యంపై..కేంద్రం, గవర్నర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు..!

న్యూఢిల్లీః పినరయి విజయన్‌ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులకు గవర్నర్‌ ఆమోదించడం లేదంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీంతో కేరళ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై

Read more

కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు 4 శాతం డీఏ పెంపు

4 శాతం డీఏ పెంపునకు అనుకూలంగా కేంద్రం నిర్ణయం న్యూఢిల్లీః ఉద్యోగులకు కేంద్ర సర్కారు తీపి కబురు చెప్పింది. ఉద్యోగులకు డెర్ నెస్ అలవెన్స్ (కరువు భత్యం/డీఏ)ను

Read more

మెట్రో ఛార్జీల పెంపులో రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఏమీలేదుః మంత్రి కెటిఆర్

ఛార్జీల నిర్ణయాధికారం నిర్వహణా సంస్థలకే కేంద్రం కట్టబెట్టింది హైదరాబాద్‌: మెట్రో ఛార్జీల పెంపులో రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఏమీలేదని మంత్రి కెటిఆర్ తేల్చిచెప్పారు. అసెంబ్లీలో కాంగ్రెస్ నేత

Read more

ఏపీ రాజధాని అమరావతే తేల్చి చెప్పిన కేంద్రం

ఏపీ రాజధాని విషయంలో మరోసారి కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఏపీ రాజధాని అమరావతే అని , విభజన చట్టం ప్రకారం ఏపీ రాజధానిగా అమరావతిని 2015లో ఆంధ్రప్రదేశ్

Read more

రేపే కేంద్ర బడ్జెట్..మొబైల్ యాప్‌లో కూడా చూసే అవకాశం..!

ప్లే స్టోర్ నుంచి యూనియన్ బడ్జెట్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు న్యూఢిల్లీః కేంద్ర బడ్జెట్ ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ బుధవారం పార్లమెంట్

Read more

అసోం సిఎం హిమాంత బిశ్వశర్శకు భ‌ద్ర‌త పెంపు

న్యూఢిల్లీః అసోం సీఎం హిమాంత బిశ్వ‌శ‌ర్మ‌కు భ‌ద్ర‌త‌ను పెంచింది. ఇదివ‌ర‌కు ఆయ‌న‌కు జెడ్ క్యాట‌గిరీ సెక్యూరిటీ ఉండ‌గా.. ఇప్పుడు దాన్ని జెడ్ ప్ల‌స్ క్యాట‌గిరీకి మార్చారు. గ‌తంలో

Read more

ఏపీకి ప్రత్యేక హోదా అనేది మర్చిపోవాల్సిందే ..తేల్చేసిన కేంద్రం

ఏపీకి ప్రత్యేక హోదా అనేది మర్చిపోవాల్సిందేనని మరోసారి కేంద్రం స్పష్టం చేసింది. లోక్ సభలో మంగళవారం (జులై 19) టీడీపీ ఎంపీ రామ్మోహన్‌ నాయుడు ‘ఏపీ స్పెషల్

Read more