మెట్రో ఛార్జీల పెంపులో రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఏమీలేదుః మంత్రి కెటిఆర్

ఛార్జీల నిర్ణయాధికారం నిర్వహణా సంస్థలకే కేంద్రం కట్టబెట్టింది హైదరాబాద్‌: మెట్రో ఛార్జీల పెంపులో రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఏమీలేదని మంత్రి కెటిఆర్ తేల్చిచెప్పారు. అసెంబ్లీలో కాంగ్రెస్ నేత

Read more

ఏపీ రాజధాని అమరావతే తేల్చి చెప్పిన కేంద్రం

ఏపీ రాజధాని విషయంలో మరోసారి కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఏపీ రాజధాని అమరావతే అని , విభజన చట్టం ప్రకారం ఏపీ రాజధానిగా అమరావతిని 2015లో ఆంధ్రప్రదేశ్

Read more

రేపే కేంద్ర బడ్జెట్..మొబైల్ యాప్‌లో కూడా చూసే అవకాశం..!

ప్లే స్టోర్ నుంచి యూనియన్ బడ్జెట్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు న్యూఢిల్లీః కేంద్ర బడ్జెట్ ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ బుధవారం పార్లమెంట్

Read more

అసోం సిఎం హిమాంత బిశ్వశర్శకు భ‌ద్ర‌త పెంపు

న్యూఢిల్లీః అసోం సీఎం హిమాంత బిశ్వ‌శ‌ర్మ‌కు భ‌ద్ర‌త‌ను పెంచింది. ఇదివ‌ర‌కు ఆయ‌న‌కు జెడ్ క్యాట‌గిరీ సెక్యూరిటీ ఉండ‌గా.. ఇప్పుడు దాన్ని జెడ్ ప్ల‌స్ క్యాట‌గిరీకి మార్చారు. గ‌తంలో

Read more

ఏపీకి ప్రత్యేక హోదా అనేది మర్చిపోవాల్సిందే ..తేల్చేసిన కేంద్రం

ఏపీకి ప్రత్యేక హోదా అనేది మర్చిపోవాల్సిందేనని మరోసారి కేంద్రం స్పష్టం చేసింది. లోక్ సభలో మంగళవారం (జులై 19) టీడీపీ ఎంపీ రామ్మోహన్‌ నాయుడు ‘ఏపీ స్పెషల్

Read more

కేంద్ర ప్రభుత్వానికి కేటీఆర్ సూటి ప్రశ్న

కేంద్ర ప్రభుత్వం ఫై గత కొద్దీ నెలలుగా తెరాస విమర్శలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర సర్కార్ తప్పులను మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా ద్వారా

Read more

వరి కొనుగోలు విషయంలో కేంద్రం కీలక వ్యాఖ్యలు

వరి కొనుగోలు విషయంలో కేంద్రం ఫై తెరాస సర్కార్ వరి యుద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు ఢిల్లీ లో భారీ దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో

Read more

‘మీకేం పని లేదా.. ఎందుకు ఢిల్లీ వస్తున్నారు..? ‘ అంటూ తెరాస ఎంపీలను అవమానిస్తున్న కేంద్ర మంత్రులు

తెలంగాణ రాష్ట్రంలో వరి యుద్ధం నడుస్తుంది. వరి కొనుగోలు విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరు పట్ల తెరాస నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోలనలు చేపట్టారు. గత

Read more

మోడీ ఇంటి దగ్గర ధర్నా కు పిలుపునిచ్చిన కేటీఆర్

వరి కొనుగోలు విషయంలో తెరాస సర్కార్..కేంద్రం తో ఫైట్ చేస్తున్న సంగతి తెలిసిందే. మండలస్థాయి నిరసనలు , రహదారుల రాస్తారోకో చేసిన తెరాస..ఇప్పుడు మోడీ ఇంటి వద్ద

Read more

ఉక్రెయిన్‌లోని భార‌తీయుల కోసం కేంద్రం కీల‌క నిర్ణ‌యం

భార‌తీయుల కోసం ప్ర‌త్యేక విమానాలు..విమాన ఛార్జీల‌ను భరించనున్నకేంద్రం న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై ర‌ష్యా కొన‌సాగిస్తున్న యుద్ధం నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. భార‌తీయుల కోసం ప్ర‌త్యేక

Read more

5 ఏళ్లలోపు పిల్లలకు మాస్క్ అవసరం లేదు: కేంద్రం కొత్త మార్గదర్శకాలు

6 నుంచి 11 ఏళ్ల మధ్య పిల్లలు మాస్కులపై వారికున్న అవగాహనను బట్టి వాటిని వాడవచ్చు న్యూడిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో

Read more