బండి సంజయ్ ‘నిరుద్యోగ దీక్ష’ ప్రారంభం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన నిరుద్యోగ దీక్ష ప్రారంభమైంది. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో బండి సంజయ్ దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో

Read more

రైతుల ప్రయోజనాల కోసమే ఢిల్లీకి వచ్చాం: మంత్రి నిరంజన్‌ రెడ్డి

న్యూఢిల్లీ: ఖరీఫ్‌ సీజన్‌లో పండే ప్రతిగంజా కొనుగోలు చేస్తామని.. కేంద్రమంత్రులు చెబుతున్నారని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. అయితే ప్రకటనలు కాకుండా లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని డిమాండ్

Read more

వరికోనుగోలు విషయంలో కేంద్రం ఫై ఊరూరా నిరసనలు..

వరి కొనుగోలు విషయంలో తెలంగాణ రాష్ట్ర సర్కార్ కేంద్రం ఫై ఆగ్రహం గా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు తమ నిరసన తెలుపగా..ఈరోజు తెలంగాణ రాష్ట్ర

Read more

మంత్రి హారీష్‌ రావు కు ఊహించని షాక్‌

తెలంగాణ మంత్రి హారీష్‌ రావు కు రైతుల నుండి ఊహించని ఎదురైంది. గత కొద్దీ రోజులుగా రాష్ట్రంలో వరి కొనుగోలు వ్యవహారం ఫై రైతులు రాష్ట్ర సర్కార్

Read more

తెలంగాణ రైతులకు కేంద్ర ప్రభుత్వం ఊహించని షాక్..

వరి కొనుగోలు విషయంలో తెలంగాణ రైతులకు కేంద్ర ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. గత కొద్దీ రోజులుగా తెలంగాణ ప్రభుత్వం చెపుతున్నట్లే.. యాసంగి కాలంలో వరి పంట

Read more

వానాకాలం పంట కొనుగోలు ఫై కేసీఆర్ కీలక ప్రకటన

గత కొద్దీ రోజులుగా రైతుల్లో ఒకటే ఆందోళన యాసంగి పంట అటుపెట్టి..ప్రస్తుత వానాకాలం పంట కొనుగోలు చేస్తుందా లేదా..ఇంతవరకు ఎక్కడ కూడా కొనుగోలు చేసిన దాఖలాలు కనిపించడం

Read more

ఇకమీద బాయిల్డ్‌ రైస్‌ కొనం.. స్పష్టం చేసిన కేంద్రం

న్యూఢిల్లీ : ఇకమీద బాయిల్డ్‌ రైస్‌ కొనబోమని కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం స్పష్టం చేసింది. ప్రస్తుతం రబీ పంట సీజన్‌ ఇంకా

Read more

ఈ యుద్ధం అంతం కాదు.. ఆరంభం మాత్రమే: సీఎం కెసిఆర్

హైదరాబాద్ : కేంద్రానికి వ్యతిరేకంగా గురువారం ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన టీఆర్ఎస్ మహా ధర్నాలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ..మ‌హాధ‌ర్నాకు సంఘీభావంగా విచ్చేసిన పార్టీ

Read more

ఇందిరాపార్క్‌ వద్ద టీఆర్ఎస్ మహాధర్నా ప్రారంభం

హైదరాబాద్ : రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని, ధాన్యం సేకరణపై స్పష్టతనివ్వాలని డిమాండ్ చేస్తూ, టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్

Read more

రేపు తెరాస మహాధర్నా లో పాల్గొనబోతున్న కేసీఆర్

వరి కొనుగోలు విషయంలో కేంద్రం ఫై ఒత్తిడి తెచ్చేందుకు తెరాస ప్రభుత్వం రేపు హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ లో మహా ధర్నా కు పిలుపునిచ్చిన సంగతి

Read more

ఈ నెల 18 న హైదరాబాద్ లో మహా ధర్నా కు పిలుపునిచ్చిన కేసీఆర్

ధాన్యం కొనుగోలు విషయంలో గత కొద్దీ రోజులుగా తెరాస VS బిజెపి వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. మీరు కొనుగోలు చేయాలంటే మీరు కొనుగోలు చేయాలంటూ ఒకరి

Read more