చైనాలో శ్వాసకోశ ఇన్‌ఫెక్ష‌న్ల విజృంభణ. భారత్‌లోని ఆరు రాష్ట్రాల్లో అల‌ర్ట్..!

న్యూఢిల్లీ: గత కొన్ని రోజుల నుండి చైనాలో నుమోనియా కేసులు అల‌జ‌డి సృష్టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప‌లు రాష్ట్రాలు అప్ర‌మ‌త్తం అయ్యాయి. దాదాపు ఆరు

Read more

ఎంఎస్ స్వామినాథన్‌ను భారతరత్నతో గౌరవించాలి : కేంద్రానికి తెలంగాణ సర్కారు వినతి

హైదరాబాద్‌ః ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ భౌతికకాయానికి చెన్నైలో శనివారం మధ్యాహ్నం తమిళనాడు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. బెజంట్ నగర్ ఎలక్ట్రిక్ స్మశానవాటికలో

Read more

ఖలిస్థాన్ ఉగ్రవాదుల విషయమై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ

విదేశాల్లోని ఖలిస్థాన్ ఉగ్రవాదులను గుర్తించాలని ఆదేశం న్యూఢిల్లీః కేంద్ర ప్రభుత్వం ఖలిస్థాన్ ఉగ్రవాదుల విషయమై కీలక ఆదేశాలు జారీ చేసింది. అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియాలో ఉన్న

Read more

భారీ వ‌ర్షాలు..రూ.2000 కోట్ల సాయం కోరిన సీఎం సుఖ్వింద‌ర్ సింగ్ సుఖు

షిమ్లా: భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌తో హిమాచ‌ల్ ప్ర‌దేశ్ అత‌లాకుత‌ల‌మైన విష‌యం తెలిసిందే. అయితే సాయం కింద రెండు వేల కోట్లు ఇవ్వాల‌ని ఆ రాష్ట్ర సీఎం సుఖ్వింద‌ర్

Read more

ఢిల్లీ ఆర్డినెన్స్‌పై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ

న్యూఢిల్లీః దేశ రాజధాని ఢిల్లీలో కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌పై సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఉన్నతాధికారుల బదిలీలు, పోస్టింగ్‌ల విషయంలో కేంద్రానికే నియంత్రణ ఉండేలా తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ను

Read more

ఉబ్జెకిస్తాన్‌లో చిన్నారుల మరణాలపై వివరాలు కోరిన భారత్‌

సిరప్ లో కలుషిత ఇథలీన్ గ్లైకాల్ ఉన్నట్టు ఉజ్బెకిస్థాన్ ఆరోపణలు న్యూఢిల్లీః ఉజ్బెకిస్థాన్ లో భారత ఫార్మా కంపెనీ దగ్గు సిరప్ తాగి 18 మంది చిన్నారులు

Read more

ఎఫ్ఎం రేడియో చానెళ్లను హెచ్చరించిన కేంద్రం

ఇలాంటి కంటెంట్ యువతను ప్రభావితం చేస్తుందన్న కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీః మద్యం, డ్రగ్స్, ఆయుధాలు, గ్యాంగ్‌స్టర్, తుపాకీ సంస్కృతిని కీర్తిస్తూ పాటలను, అలాంటి

Read more

8 యూట్యూబ్ ఛాన‌ళ్ల‌ను బ్లాక్ చేసిన కేంద్ర ప్రభుత్వం

ఏడు వార్తా చానళ్లు, పాక్ కేంద్రంగా పనిచేసే మరో చానల్ పై నిషేధం న్యూఢిల్లీః భార‌త్‌కు వ్యతిరేక కంటెంట్ ను ప్రసారం చేస్తున్న ఎనిమిది యూ ట్యూబ్

Read more

అగ్నిపథ్ పథకంపై వచ్చే వారం విచారణకు సుప్రీం అంగీకరం

త్వరగా విచారణ జరపాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి న్యూఢిల్లీః కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘అగ్నిపథ్’ పథకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను వచ్చే వారం విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.

Read more

ఏపీకి రూ. 879 కోట్లు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం

రెవెన్యూ లోటు కింద నిధుల విడుదల అమరావతి: ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఊరటను కల్పించింది. రెవెన్యూ లోటు కింద ఏపీకి రూ. 879.08 కోట్లు విడుదల చేసింది.

Read more

వంట నూనె నిల్వలపై పరిమితులు విధించిన కేంద్రం

కేంద్ర వినియోగదారుల శాఖ ఆదేశాలు న్యూఢిల్లీ: ఉక్రెయిన్ – రష్యా యుద్ధంతో భారీగా పెరిగిపోయిన వంట నూనెల ధరల నియంత్రణకు కేంద్ర సర్కారు చర్యలు తీసుకుంటోంది. ఇందులో

Read more