ఏ క్షణాన్నైనా 3 రాజధానుల పాలన

మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటన Amaravati: రాష్ట్రంలో ఏ క్షణాన్నైనా మూడు రాజధానులు ఏర్పాటు కావచ్చని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఇప్పటికే సంబంధిత పనులు జరుగుతున్నాయని

Read more

చంద్రబాబు వ్యాఖ్యల పై కర్నూలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

ప్రకృతి వైపరీత్యాల చట్టంకింద కేసు నాన్‌బెయిలబుల్ కేసు నమోదు కర్నూలులో ఎన్440కే వైరస్ ను గుర్తించారని చంద్రబాబు వ్యాఖ్యలతో కర్నూలు ప్రజలు ఆందోళనకు గురవుతున్నారంటూ సుబ్బయ్య అనే

Read more

దేవినేని ఉమాపై సీఐడీ కేసు నమోదు

మార్ఫింగ్ వీడియో ప్రదర్శించారని ఫిర్యాదు Kurnool: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై తప్పుడు ఆరోపణలు చేసి నకిలీ వీడియోలు ప్రదర్శించారనే ఫిర్యాదుతో మాజీ మంత్రి, దేవినేని

Read more

కర్నూలు ఎయిర్‌పోర్టు కు చేరిన తొలి విమానం

బెంగళూరు – కర్నూలు ఇండిగో విమానం రాక Kurnool: కర్నూలు ఎయిర్‌పోర్టులో బెంగళూరు – కర్నూలు ఎయిర్‌పోర్టుకు తొలిసారిగా ప్రయాణికులతో కూడిన విమానం చేరుకుంది. 52 మంది

Read more

క‌రోనాతో ఎమ్మెల్సీ చ‌ల్లా రామ‌కృష్ణారెడ్డి క‌న్నుమూత‌

ప‌లువురు సంతాపం Hyderabad/Kurnool: కరోనాతో ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కన్నుమూశారు. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లో మృతి చెందారు. కరోనాతో గత నెల

Read more

నన్ను చంపాల్సిన అవసరం ఏమొచ్చిందో

అఖిలప్రియపై మరోసారి మండిపడ్డ ఏవీ సుబ్బారెడ్డి కర్నూల్‌: ఏపి మాజీ మంత్రి భూమా అఖిలప్రియపై టిడిపి సీనియర్‌ నేత, ఏవీ సుబ్బారెడ్డి మరోసారి మండిపడ్డారు. ఈ రోజు

Read more

ముఖ్యమంత్రికి కర్నూలుకు వెళ్లే ధైర్యం ఉందా?

టిడిపి నేత దేవినేని ఉమామహేశ్వరరావు అమరావతి: అత్యధిక కరోనా కేసులు నమోదు అయిన కర్నూలు జిల్లాకు వెళ్లే ధైర్యం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌కు ఉందా అంటు టిడిపి

Read more

మా కుటుంబంలో ఆరుగురికి కరోనా

కర్నూలు ఎంపి డాక్టర్‌ సంజీవ్‌ కుమార్‌ సంచలన ప్రకటన అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కర్నూలు ఎంపి డాక్టర్‌ సంజీవ్‌ కుమార్‌

Read more

కరోనా లక్షణాలున్నాయి.. తీసుకువెళ్లండి

కర్నూలులో సమాచారం ఇచ్చినా స్పందించని అధికారులు కర్నూలు: జిల్లాలో ఇప్పటికే అత్యధిక కరోనా కేసులు నమోదు కావడంతో జిల్లా ప్రజలు భయంతో వణికి పోతున్నారు. జిల్లాలో వేగంగా

Read more

ఏపి బిజెపి ఉపాధ్యక్షుడికి పోలీసు నోటీసు

గృహ నిర్బందంలో ఉండాలని ఆదేశం అనంతపూర్‌: ఏపి బిజెపి ఉపాధ్యక్షుడు ఎస్‌. విష్ణువర్ధన్‌ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. లాక్‌డౌన్‌ నిబందనలు అతిక్రమించి రెడ్‌జోన్‌ లో ఉన్న

Read more

కరోనా నివారణా పై అధికారులకు జగన్‌ ఆదేశాలు

అమరావతి: ఏపి సిఎం జగన్‌ రాష్ట్రంలో కరోనా నివారణ చర్యలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న జిల్లాలపై ఎక్కువగా దృష్టి పెట్టాలని అధికారులను

Read more