క‌ర్నూల్ జిల్లాలో రోడ్డు ప్ర‌మాదం..ఇద్దరు మృతి

క‌ర్నూల్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం లో ఇద్దరు మృతి చెందారు. ఈఘ‌ట‌న‌ ఓర్వకల్లు (మం) పూడి చేర్ల మెట్ట వద్ద గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

Read more

మూడో రోజుకు చేరిన జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర

అమరావతిః ఏపీ ముఖ్యమంత్రి జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర మూడోరోజు కొనసాగుతోంది. కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం పెంచికలపాడు నుంచి మూడో రోజు బస్సు యాత్ర

Read more

నేడు జగనన్న చేదోడు నిధులు విడుదల చేయనున్న సిఎం జగన్‌

అమరావతిః జగనన్న చేదోడు నిధులను కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో సిఎం జగన్ నేడు విడుదల చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కుల వృత్తుల్లో ఉన్న రజక, నాయీ బ్రాహ్మణ,

Read more

ఈనెల 25న కర్నూల్‌ జిల్లాలో మెగా జాబ్ మేళా

కర్నూల్ జిల్లాలోని నిరుద్యోగులకు శుభవార్త. ఈనెల 25న కర్నూల్‌ జిల్లాలో మెగా జాబ్ మేళా నిర్వహించబోతున్నారు. బేతంచెర్లలో నిరుద్యోగ యువతీ యువకులకు ఏపీ వృత్తి నైపుణ్య అభివృద్ధి

Read more

ఏపీలో మూడవ రోజు కొనసాగుతున్న రాహుల్ పాదయాత్ర

కర్నూలు: ఏపీలోని కర్నూలు జిల్లాలో మూడవ రోజు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. ఈరోజు ఉదయం ఎమ్మిగనూరు మండలం బనవాసి

Read more

కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న రాహుల్ భారత్ జోడో యాత్ర

కర్నూలు: ఏపీలోని కర్నూలు జిల్లాలో రెండోరోజు భారత్ జోడో యాత్ర బుధవారం ప్రారంభమైంది. ఉదయం వేళ చాగి గ్రామం నుంచి రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర

Read more

రాష్ట్రంలో కరోనా కంటే ప్రమాదకరంగా జగన్ పాలన : చంద్రబాబు

కర్నూలు : నేడు ఉమ్మడి కర్నూలు జిల్లాలో నిర్వహించిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఆపార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. కార్యకర్తల మీటింగ్ కు వేలాదిగా

Read more

నేడు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో చంద్రబాబు పర్యటన

కర్నూలు: టీడీపీ అధినేత చంద్రబాబు నేడు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు నందికోట్కూర్ రోడ్‌లోని కమ్మ సంఘం కళ్యాణమండపములో నిర్వహించే కర్నూలు జిల్లా

Read more

పవర్‌ ప్రాజెక్ట్‌ త్రీడీ మోడల్‌ నమూనాను ప్రారంభించిన జగన్ ..

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఓర్వకల్లు మండలం గుమ్మితం తాండాలో పవర్‌ ప్రాజెక్ట్‌ త్రీడీ మోడల్‌ నమూనాను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును గ్రీన్ కో ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్

Read more

నేడు క‌ర్నూలులో పర్యటించనున్న సీఎం జగన్

భారీ విద్యుత్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్న జగన్ అమరావతి : సీఎం జగన్ నేడు క‌ర్నూలులో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈనేపథ్యంలో సీఎం జ‌గ‌న్ భారీ విద్యుత్ ప్రాజెక్టుకు శంకుస్థాపన

Read more

నేడు ఏలూరు జిల్లాలో పర్యటించనున్న సీఎం జగన్

అమరావతి : సీఎం జగన్ నేడు ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. గణపవరంలో జరిగే రైతు భరోసా కార్యక్రమంలో జ‌గ‌న్‌ పాల్గొంటారు. ఈరోజు ఉదయం తాడేపల్లి నుంచి ప్రత్యేక

Read more