కరోనాతో ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కన్నుమూత
పలువురు సంతాపం
Hyderabad/Kurnool: కరోనాతో ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కన్నుమూశారు. వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం ఉదయం హైదరాబాద్లో మృతి చెందారు.
కరోనాతో గత నెల 13న ఆయన అపోలో ఆస్పత్రిలో చేరారు. వెంటిలేటర్పై చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం ఆయన కన్నుమూశారు. ఆయన మరణం పట్ల పలువురు సంతాపం ప్రకటించారు.
తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/