కర్నూలు జిల్లాలో మరో ఐదు కరోనా కేసులు

కలెక్టర్‌ వీరపాండియన్‌ వెల్లడి కర్నూలు: కర్నూలు జిల్లాలో రోజరోజుకు కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా జిల్లాలొ మరో ఐదు కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగులోకి వచ్చాయి.

Read more

కర్నూలు జిల్లాలో ఇవాళ 23 కరోనా పాజిటివ్ కేసులు

అందరూ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లినవారే Kurnool: కర్నూలు జిల్లాలో ఈ రోజు 23 కరోనా  పాజిటివ్ కేసులు బయటపడ్డాయిజ దీంతో  ఇప్పటి వరకు జిల్లాలో మొత్తం 27

Read more

కార్యాలయాల తరలింపు జీవోపై హైకోర్టు స్టే

జీవోను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ అమరావతి: ఏపి ప్రభుత్వం వివిధ ప్రభుత్వ కార్యాలయాలను కర్నూలుకు తరలించాలని ఆదేశిస్తూ జారీ చేసిన జీవోపై హైకోర్టు కొద్దిసేపటి

Read more

చంద్రబాబు వల్ల అన్ని రకాలుగా నష్టపోయాను

కర్నూలు: చంద్రబాబు కారణంగా తాను ఆర్థికంగా, రాజకీయంగా నష్టపోయానని టిడిపి నేత బంగి అనంతయ్య పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై వినూత్న రీతిలో నిరసనలు తెలియజేస్తూ టిడిపి అధినేత

Read more

సుగాలి ప్రీతీ కేసు .. పవన్‌ హర్షం

ప్రీతీ తల్లిదండ్రుల కడుపుకోత, ఆవేదన, ఆక్రందన స్వయంగా చూశాను అమరావతి: సుగాలి ప్రీతీ కేసులో తాము కోరిందే జరిగిందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. శుక్రవారం

Read more

నేడు కర్నూలుకు వెళ్లనున్న సిఎం జగన్‌

ఎమ్మెల్యే శ్రీదేవి కుమారుడి వివాహానికి హాజరుకానున్న సిఎం అమరావతి: ఏపి సిఎం జగన్‌ ఈరోజు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. పత్తికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీదేవి కుమారుడి వివాహానికి

Read more

యాగంటి క్షేత్రంలో కాటసాని రాంభూపాల్‌ రెడ్డి

కర్నూల్‌: మహాశివ రాత్రి సందర్భంగా యాగంటి పుణ్య క్షేత్రం వేడుకలలో వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డి పాల్గొన్నారు. కర్నూల్‌ జిల్లా ప్రజలందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు.

Read more

జాతీయ స్థాయి ప్రమాణాలతో కొత్త ఆసుపత్రులు నిర్మిస్తాం

కార్పొరేట్‌ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వాసుపత్రులను తీర్చిదిద్దుతాం కర్నూల్‌: కార్పొరేట్‌ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వాసుపత్రులను తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అవసరమైన చోట జాతీయ స్థాయి ప్రమాణాలతో

Read more

కంటివెలుగు ప్రారంభోత్సవంలో కాటసాని ప్రసంగం

అమరావతి: వైఎస్సార్‌సిపి ఎమ్మెల్యే కాటసాని రాంభుపాల్‌ రెడ్డి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రారంభించిన కంటివెలుగు కార్యక్రమంలో ప్రసంగిస్తున్నారు. కర్నూల్‌ను జ్యూడిషయల్‌ క్యాపిటల్‌గా ప్రకటించినందుకు ముఖ్యమంత్రిపై

Read more

వైఎస్‌ఆర్‌ కంటి వెలుగును ప్రారంభించిన సిఎం జగన్‌

కర్నూలు: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ నేడు కర్నూలులో వైఎస్‌ఆర్‌ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతేకాకుండా నాడు-నేడు పథకాన్ని కూడా ఈ కార్యక్రమంలోనే సిఎం జగన్‌ ప్రారంభించారు.

Read more

జోహరపురం వంతెనన్ను సందర్శించిన పవన్‌

కర్నూలు: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రెండో రోజు కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈసందర్భంగా పవన్‌ కల్యాణ్‌ జోహరపురం వంతెనన్ను సందర్శించారు. తాజా

Read more