ఢిల్లీలో పలువురు జర్నలిస్టుల నివాసాల్లో సోదాలు

న్యూస్‌ క్లిక్‌ పోర్టల్ జర్నలిస్టులు, ఉద్యోగుల ఇళ్లలో సోదాలు న్యూఢిల్లీః దేశ రాజధాని ఢిల్లీలో పలువురు జర్నలిస్టుల నివాసాల్లో ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ సోదాలు నిర్వహించడం

Read more

చైనాలో ఉన్న ఆఖరి భారత జర్నలిస్టును కూడా వెళ్లిపోవాలని ఆదేశం

భారత్, చైనాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు బీజింగ్‌ః భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో భారతీయ జర్నలిస్టులను చైనా పంపించేస్తోంది. మన జర్నలిస్టుల

Read more

జర్నలిస్టులకు ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాల్సిందేః షర్మిల

హైదరాబాద్‌ః తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర ఇండ్ల స్థలాల కోసం జర్నలిస్టుల మహాధర్నా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వైఎస్‌ఆర్‌టిపి అధ్యక్షురాలు

Read more

జ‌ర్న‌లిస్టుల‌కు ప్ర‌భుత్వం ఇచ్చిన హామీని నెర‌వేరుస్తాం..కెటిఆర్‌

హైదరాబాద్‌ః సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ జ‌ర్న‌లిస్టుల ఇండ్ల స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై రాష్ట్ర మంత్రి కెటిఆర్ ప్ర‌త్యేక

Read more

జర్నలిస్టులకు శుభవార్త..ఇళ్ల స్థలాల కేటాయింపునకు సుప్రీం గ్రీన్ సిగ్నల్

పదవీ విరమణకు ఒకరోజు ముందు కీలక తీర్పునిచ్చిన సీజేఐ ఎన్వీ రమణ న్యూఢిల్లీః హైదరాబాద్ జర్నలిస్టులకు సుప్రీం కోర్టు శుభవార్త వినిపించింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన

Read more

ఆఫ్ఘన్ లో జ‌ర్నలిస్టుల పై తాలిబ‌న్ల ఆరాచకం

కాబుల్: ఆఫ్ఘ‌నిస్థాన్‌లో తాలిబ‌న్ల ఆరాచక పాలనా ప్రారంభమైంది. తాలిబ‌న్లు జ‌ర్నలిస్టుల ప‌ట్ల క్రూరంగా ప్ర‌వ‌ర్తించారు. వెస్ట్ర‌న్ కాబూల్‌లోని కార్ట్ ఈ చార్ ఏరియాలో మ‌హిళ‌ల నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌ను

Read more

జర్నలిస్టులను కూడా ఫ్రంట్‌లైన్‌ వర్కర్లుగా గుర్తిస్తున్నాం

కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ వెల్లడి New Delhi: దేశంలో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి ఆందోళన కల్గిస్తోంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ

Read more

జర్నలిస్టులకు రూ.10లక్షల ఆరోగ్య భీమా

పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్ణయం కలకత్తా: కరోనా నివారణ చర్యలలో ముందుడి నడిపిస్తున్న ఉద్యోగులందరికి రూ. 10లక్షలు ఆరోగ్య భీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి

Read more

ఢిల్లీలో ముగ్గురు జర్నలిస్టులకు కరోనా

అరవింద్ కేజ్రీవాల్ వెల్లడి న్యూ ఢిల్లీ; దేశ రాజధాని ఢిల్లీలో 529 మంది జర్నలిస్టులకు కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో కేవలం ముగ్గురికి మాత్రమే కరోనా పాజిటివ్

Read more

జర్నలిస్టుల కోసం ఒడిశా సిఎం కీలక నిర్ణయం

కరోనా సోకి మరణిస్తే రూ.15 లక్షలు అందజేస్తామని వెల్లడి భువనేశ్వర్‌: కరోనా వ్యాప్తి నేపథ్యంలో తమ రాష్ట్రంలో కరోనా సోకి మృతిచెందే జర్నలిస్టుల కుటుంబాలకు రూ. 15

Read more

జర్నలిస్టులకు బీమా సౌకర్యం కల్పించాలి

ఏపి బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. అయితే కరోనా సమయంలొ వార్తలు సేకరించేందుకు వెళ్తున్న పాత్రికేయులు కూడా

Read more