ఢిల్లీలో పొగమంచు.. 80కిపైగా విమానాలు ఆలస్యం

పొగమంచు కారణంగా పలు రైలు సర్వీసులు కూడా ఆలస్యం న్యూఢిల్లీః దేశరాజధాని ఢిల్లీని చలి పులి వణికిస్తోంది. అనేక ప్రాంతాల్లో దట్టంగా పొగ మంచు కమ్ముకోవడంతో ప్రజారవాణాపై

Read more

ఢిల్లీ తుగ్లక్ రోడ్‌ 23లో సిఎం రేవంత్‌కు అధికారిక నివాసం సిద్ధం

ఇదే ఇంట్లో 20 ఏళ్లపాటు ఉన్న కెసిఆర్‌ న్యూఢిల్లీః తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోసం దేశరాజధాని ఢిల్లీలో అధికారిక నివాసం సిద్ధమైంది. తుగ్లక్ రోడ్ 23లోని అధికారిక

Read more

తల్లికి అందమైన బహుమతి ఇచ్చిన రాహుల్‌ గాంధీ

గోవా నుంచి రెండు పెంపుడు కుక్క పిల్లలను తెచ్చుకున్న రాహుల్ న్యూఢిల్లీః కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ బుధవారం తన కొత్త కుటుంబ సభ్యుడిని సోషల్

Read more

ఢిల్లీలో పలువురు జర్నలిస్టుల నివాసాల్లో సోదాలు

న్యూస్‌ క్లిక్‌ పోర్టల్ జర్నలిస్టులు, ఉద్యోగుల ఇళ్లలో సోదాలు న్యూఢిల్లీః దేశ రాజధాని ఢిల్లీలో పలువురు జర్నలిస్టుల నివాసాల్లో ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ సోదాలు నిర్వహించడం

Read more

అమెరికా వీసాలు.. యుఎస్ ఎంబసీ సరికొత్త రికార్డు

ఈ ఏడాది ఇప్పటివరకు భారతీయులకు 10 లక్షల వీసాలు ఇచ్చిన అమెరికా న్యూఢిల్లీః భారత్ లోని అమెరికా రాయబార కార్యాలయం వీసాల జారీలో రికార్డు సృష్టించింది. 2023లో

Read more

పార్లమెంట్ ఆవరణలో టీడీపీ నేతల నిరసన

చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ఆందోళన న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేతృత్వాన పార్లమెంటు

Read more

జీ20 సదస్సు..భారత్ చేరుకున్న బ్రిటన్ ప్రధాని రిషి సునక్

దేశ రాజధాని చేరుకున్న బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా న్యూఢిల్లీః జీ20 సదస్సుకు హాజరయ్యేందుకు యూకే ప్రధాని రిషి సునక్ భారత్‌ చేరుకున్నారు. సెప్టెంబర్ 9, 10

Read more

దేశరాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన..

దేశరాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కరెంటు స్తంభాన్నితాకి మహిళా మృతి చెందింది. వర్ష కాలం వచ్చిందంటే ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కరెంట్ స్థంబాల దగ్గరకు

Read more

మహిళల కోసం ఆపని బస్సు.. డ్రైవర్‌ను సస్పెండ్ చేసిన ఆప్ ప్రభుత్వం

కఠిన చర్యలు తప్పవన్న కేజ్రీవాల్ న్యూఢిల్లీః బస్టాప్‌లో వేచి చూస్తున్న మహిళల కోసం బస్సు ఆపని డ్రైవర్‌పై ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం వేటేసింది. బస్టాపులో ఓ ప్రయాణికుడు

Read more

నేటి నుంచి జీ20 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం

న్యూఢిల్లీః ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, పశ్చిమ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నడుమ జీ20 దేశాల విదేశాంగ మంత్రులు బుధ, గురువారాల్లో దేశ రాజధాని ఢిల్లీలో సమావేశంకానున్నారు.

Read more

భార్య ఆభరణాలపై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు

భర్త అయినా సరే.. భార్య నగలు తీసుకోవడం నేరమే.. ఢిల్లీ హైకోర్టు న్యూఢిల్లీ: పెళ్లయినంత మాత్రాన భార్యపై సర్వహక్కులు ఉన్నట్టు భావించకూడదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.

Read more