పొంచివున్న ‘స్టెల్త్ ఒమిక్రాన్’ ముప్పు !

వైద్య నిపుణుల హెచ్చరిక కరోనా 4వ దశ ముప్పు రానుందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ విజయవాడ శాఖ దేశ ప్రజలనుద్దేశించి ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది.

Read more

అదుపులోకి వస్తున్న కరోనా

రెండు రోజులుగా పాజిటివ్ కేసులు తగ్గుముఖం New Delhi: దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. రెండు రోజుల నుంచి మరణాల సంఖ్య కూడా తగ్గింది. ఆదివారం

Read more

మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

24 గంటల్లో కొత్తగా 41,806 నమోదు New Delhi: దేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతూ వస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 41,806 కేసులు

Read more

రెండవ గ్రీన్ ఫంగస్ కేసు నమోదు

జలంధర్ లో గుర్తించిన అధికారులు Jalandhar : దేశంలో రెండవ గ్రీన్‌ ఫంగస్‌ కేసును గుర్తించారు. ఇదిలావుండగా, మూడు రోజుల కిందట ఇండోర్‌లోని శ్రీ అరబిందో ఇన్‌స్టిట్యూట్‌

Read more

కొత్తగా 1,32,788 మందికి పాజిటివ్

3,207మంది మృతి New Delhi: దేశంలో క‌రోనా కేసుల విషయానికి వస్తే , తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,32,788 మందికి పాజిటివ్ తేలింది. ఇదిలా

Read more

రోజుకు కోటి మందికి టీకాలు దిశగా ముందడుగు

కేంద్ర ప్రభుత్వం వెల్లడి New Delhi: దేశంలో జూలై లేదా ఆగస్టు తొలివారం నాటికి రోజుకు సగటున కోటి మందికి కరోనా టీకాలు వేసే దశకు చేరుకుంటామని

Read more

కరోనా నియంత్రణ, తుపాను స‌హాయ‌క చ‌ర్య‌లకు సెల్యూట్

‘మ‌న్ కీ బాత్‌’లో ప్ర‌ధాని మోదీ New Delhi: ప్రస్తుతం దేశంలో కరోనా, తుపాను ప‌రిస్థితులు, స‌హాయ‌క చ‌ర్య‌లపై ఆదివారం ‘మ‌న్ కీ బాత్‌’లో ప్ర‌ధాని మోదీ

Read more

2-డీజీ ఔషధం ధరను వెల్లడించిన కేంద్రం

ఒక్కో సాచెట్‌ ధర రూ. 990 New Delhi: డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన 2-డీజీ ఔషధం ధరను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పొడి రూపంలో ఉండే ఈ

Read more

24.1% మందికి కరోనా వైరస్: ఐసీఎంఆర్ సర్వే

ఆరోగ్య సిబ్బందిలో 25.6 శాతం కేసులు New Delhi: ప్రస్తుతం దేశంలో 24.1 శాతం మందికి కరోనా వైరస్ సోకినట్టు ఐసీఎంఆర్ సెరో సర్వే తెలియజేస్తోంది. ఈ

Read more

కేసులు తగ్గినా మరింత అప్రమత్తం అవసరం

ప్రధాని నరేంద్ర మోడీ సూచన New Delhi: దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని ప్రధాని మోదీ వెల్లడించారు.కోవిడ్ కట్టడిపై క్షేత్ర స్థాయిలో జిల్లాల్లో పనిచేస్తున్న అధికారులతో

Read more

దేశంలో కొత్త‌గా 3,11,170 కరోనా కేసులు

దేశ వ్యాప్తంగా 18,22,20,164 మందికి వ్యాక్సిన్లు New Delhi: భార‌త్‌లో కొత్త‌గా 3,11,170 మందికి కరోనా నిర్ధారణ అయింది. మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ

Read more