ఎన్‌ఐఏ అధికారుల కారుపై రాళ్ల దాడి

కోలకతా: పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలో జాతీయ దర్యాప్తు సంస్థ బృందంపై దాడి జరిగింది. మేదినీపూర్ జిల్లాలోని భూపతినగర్‌ లో 2022లో జరిగిన పేలుడు ఘటనకు సంబంధించిన కేసులో ఎన్‌ఐఏ

Read more

వెస్ట్ బెంగాల్​లో భారీ అగ్నిప్ర‌మాదం..

వెస్ట్ బెంగాల్ డార్జిలింగ్ జిల్లా సిలిగురిలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభ‌వించింది. పానిటంకీ మార్కెట్ సమీపంలోని రోడ్డుపక్కనున్న దుకాణాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.ఈ మంటల

Read more

కూలిన ఐదంతస్తుల భవనం..ఇద్దరి మృతి

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం కూలిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. గార్డెన్ రీచ్‌లోని హజారీ

Read more

‘మమతా బెనర్జీ లేని భారత కూటమిని ఊహించలేం’: కాంగ్రెస్

న్యూఢిల్లీః రానున్న లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ప‌శ్చిమ బెంగాల్‌లో టీఎంసీ ఒంట‌రిగా పోటీ చేస్తుంద‌ని బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో కాంగ్రెస్ అప్ర‌మ‌త్త‌మైంది.

Read more

మ‌మ‌తా బెన‌ర్జీ సాయం లేకుండానే ఎన్నిక‌ల బ‌రిలో దిగుతాంః అధిర్ రంజ‌న్‌

న్యూఢిల్లీః ప‌శ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ అవ‌కాశ‌వాద‌ని కాంగ్రెస్ నేత అధిర్ రంజ‌న్ చౌధురి విరుచుకుప‌డ్డారు. దీదీ స‌హ‌కారం లేకుండానే రానున్న లోక్‌స‌భ

Read more

కిడ్నాపర్లు అనుకొని సాధువులను చితకబాదారు

పిల్లలను ఎత్తుకెళ్తారనుకొని సాధువులను (Sadhus) చితకబాదిన ఘటన పశ్చిమబెంగాల్‌లోని పురులియా (Purulia) జిల్లాలో జరిగింది. మ‌క‌ర సంక్రాంతి సంద‌ర్భంగా బెంగాల్‌లో గంగ‌సాగ‌ర్ మేళా నిర్వ‌హిస్తారు. ఈ మేళాకు

Read more

పశ్చిమ బెంగాల్‌లో ప్రజాస్వామ్యం అనేదే లేదుః కేంద్రమంత్రి గిరిరాజ్‌సింగ్

మమత బెనర్జీ ప్రభుత్వాన్ని కిమ్ జోంగ్ ఉన్ ప్రభుత్వంతో పోల్చిన కేంద్రమంత్రి న్యూఢిల్లీః పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రభుత్వాన్ని

Read more

బెంగాల్​లో రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం

ఖరగ్​పుర్ః పశ్చిమ మేదినీపుర్​ జిల్లా.. ఖరగ్​పుర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని బురమలా వద్ద ఈరోజు తెల్లవారుజామున 10 నుంచి 12 మంది కార్మికులు కలిసి పికప్​ వ్యాన్​లో

Read more

పాస్‌పోర్ట్ స్కామ్‌..24 మందిపై సీబీఐ కేసు..50 ప్రాంతాల్లో దాడులు

న్యూఢిల్లీ: ప‌శ్చిమ బెంగాల్‌, గ్యాంగ్‌ట‌క్‌లో ఉన్న సుమారు 50 ప్ర‌దేశాల్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వ‌హిస్తున్నారు. పాస్‌పోర్టు సులో ఆ త‌నిఖీలు జ‌రుగుతున్నాయి. నకిలీ ప‌త్రాలు చూపించి

Read more

ఆరు రాష్ట్రాల్లోని ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం

మధ్యాహ్నానికి పూర్తి ఫలితాలు.. న్యూఢిల్లీః ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. అధికార, ప్రతిపక్ష

Read more

బెంగాల్​లో రక్తపాత రాజకీయం.. మమతా బెనర్జీపై మోడీ విమర్శలు

ఇటీవల జరిగిన పంచాయతీ, స్థానిక సంస్థల్లో హింసకు పాల్పడిందని విమర్శ న్యూఢిల్లీః ప్రధాని నరేంద్ర మోడీ పశ్చిమ బెంగాల్‌ మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)పై

Read more