వాళ్లను మానిటర్ చేయలేం.. నేరస్థులకు మాత్రమే అలా జరుగుతుందిః సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: నేడు సుప్రీంకోర్టులో పార్లమెంట్కు ఎంపికైన నేతలను డిజిటల్గా మానిటర్ చేయాలని పిటీషన్ దాఖలైంది. అయితే ఆ పిటీషన్ను సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. మెరుగైన పాలనను అందించేందుకు డిజిటల్
Read more