మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి
కరోనాపై గవర్నర్ ఉన్నతస్థాయి సమావేశం
Amravati: కరోనా వ్యాప్తిని అరికట్టే క్రమంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు.
కరోనాపై గవర్నర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రభుత్వం, పౌర సమాజం సంయుక్త భాగస్వామ్యంతోనే మహమ్మారిని అదుపు చేయగలుగుతామన్నారు.
తాజా సినిమా వార్తల కోసం : https://www.vaartha.com/news/movies/