ఏపీ నూతన గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం

ఏపీకి నూతన గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసారు. శుక్రవారం ఉదయం రాజ్‌భవన్‌లో అబ్దుల్ చేత హైకోర్టు సీజే ప్రశాంత్‌కుమార్ మిశ్రా ప్రమాణం

Read more

గవర్నర్ హరిచందన్ కు అధికారికంగా వీడ్కోలు పలికిన ఏపీ ప్రభుత్వం

ఏపీ తనకు ఎంతో ఆత్మీయతను ఇచ్చిందన్న బిశ్వభూషణ్ విజయవాడః ఏపి గవర్నర్ గా పనిచేసిన బిశ్వభూషణ్ హరిచందన్ కు ఏపీ ప్రభుత్వం అధికారిక వీడ్కోలు పలికింది. ఈ

Read more

ఏపీ నూతన గవర్నర్ ను కలిసిన రఘురామకృష్ణరాజు

ఆయనను మర్యాదపూర్వకంగా కలిసిన రఘురాజు న్యూఢిల్లీః ఏపికి నూతన గవర్నర్ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్ నియమితులైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో

Read more

ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్పునకు గవర్నర్ ఆమోదం

అమరావతిః ఏపీలోని విజయవాడలోని డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్పుపై ప్రభుత్వం గెజిట్‌ జారీచేసింది. యూనివర్శిటీ డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీగా మారుస్తూ సెప్టెంబరు 21న

Read more

అమరావతిలో ఇతర ప్రాంతల వారికీ ఇళ్ల స్థలాలు.. గవర్నర్ ఆమోదం

అసెంబ్లీ సమావేశాల్లో చట్టానికి సవరణలు చేసిన వైస్సార్సీపీ ప్రభుత్వం అమరావతి : ఏపీ వ్యాప్తంగా అరుహులైన పేదలకు అమరావతిలో ఇళ్ల స్థలాలను ఇచ్చేందుకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్

Read more

ఎన్టీఆర్‌ చిరస్థాయిగా ప్రజల గుండెల్లో ఉండిపోతారు: ఏపీ గవర్నర్‌

అమరావతి : నేడు దివంగత నేత ,టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌ జయంతి. ఈ సందర్భంగా ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ నివాళి అర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా

Read more

నేడు గవర్నర్ తో భేటీ కానున్న సీఎం జగన్

అమరావతి: సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. అయితే సీఎం జగన్ నేడు రాష్ట్రానికి రానున్నారు. ఈ నేపథ్యంలో సాయంత్రం 5.30 కు రాజ్

Read more

20న విశాఖపట్నం పర్యటనకు ఏపీ గవర్నర్

అమరావతి : ఏపీ గ‌వ‌ర్న‌ర్ బిశ్వ భూష‌న్ హ‌రిచంద‌న్ ఈ నెల 20న విశాఖ‌ప‌ట్నం విచ్చేయ‌నున్నారు. ఫిబ్ర‌వ‌రి 21, సోమ‌వారం జ‌ర‌గ‌నున్న ప్రెసిడెన్షియ‌ల్ ఫ్లీట్ రివ్యూ (PFR)

Read more

బస్సు ప్రమాదంపై గవర్నర్ బిశ్వభూషణ్ విచారం

విజయవాడ: ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బుధవారం జంగారెడ్డిగూడెం సమీపంలో డివైడర్‌ను

Read more

ఏపీ గ‌వ‌ర్న‌ర్ త్వ‌ర‌గా కోలుకోవాలి : గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై

హైదరాబాద్ : ఏపీ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ అస్వస్థతకు గురైన విష‌యం తెలిసిందే. ఏపీ గ‌వ‌ర్న‌ర్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ ఆకాంక్షించారు.

Read more

గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌కు అస్వస్థత

ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తరలింపుగచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స హైదరాబాద్‌: ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయనను ప్రత్యేక విమానంలో విజయవాడ

Read more