నిమ్మగడ్డను ఎస్‌ఈసీగా నియమించండి..గవర్నర్‌

ఏపి ప్రభుత్వానికి గవర్నర్‌ ఆదేశాలు అమరావతి: నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను తిరిగి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఏపి ప్రభుత్వాన్ని ఆదేశించారు.

Read more

ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగం

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గవర్నర్  ప్రసంగం అమరావతి: ఏపి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అసెంబ్లీ సమావేశాలకు ముందు గవర్నర్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించడం సంప్రదాయం.

Read more

ఏపి గవర్నర్‌ను కలవనున్న చంద్రబాబు

వైఎస్‌ఆర్‌సిపి దౌర్జన్యాలపై ఫిర్యాదు చేయనున్న చంద్రబాబు అమరావతి: టిడిపి అధినేత ఏపి గవర్నర్‌ విశ్వభూషన్‌ హరిచందన్‌ను కాసేపట్లో కలవనున్నారు. స్థానిక ఎన్నికల నామినేషన్ల సందర్భంగా వైఎస్‌ఆర్‌సిపి నేతలు

Read more

ఏపిలో ఓటర్లుగా గవర్నర్‌ దంపతులు నమోదు

అమరావతి: ఏపిలో గవర్నర్‌ దంపతులను ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ఏపి గవర్నర్‌ బిశ్వ భూషణ్‌ హరిచందన్‌, ఆయన భార్య సుప్రవ హరిచందన్‌లు ఆంధ్రప్రదేశ్‌ లో ఓటర్లుగా నమోదైయ్యారు.

Read more

మహిళలపై అక్రమ కేసులపై గవర్నర్‌కు ఫిర్యాదు

గవర్నర్‌ను కలిసిన అమరావతి పరిరక్షణ సమితి మహిళా జేఏసి అమరావతి: ఏపి రాజధానిని రక్షించాలంటూ అమరావతి పరిరక్షణ సమితి మహిళా జేఏసి మంగళవారం ఏపి గవర్నర్‌ బిశ్వభూషన్‌

Read more

మంత్రి మండలిలో ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం

జాతీయ పతకాన్ని ఆవిష్కరించిన గవర్నర్‌ విజయవాడ: అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కృషి చేస్తోందని ఆ రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ అన్నారు. విజయవాడ

Read more

నేడు గవర్నర్‌తో సమావేశం కానున్న సిఎం

రాష్ట్రంలో తాజా పరిస్థితులపై చర్చ అమరావతి: ఏపి సిఎం జగన్‌ ఈరోజు రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌తో సాయంత్రం 4 గంటలకు సమావేశం కానున్నారు. రాష్ట్రంలో నెలకొన్న

Read more