రెండవ గ్రీన్ ఫంగస్ కేసు నమోదు

జలంధర్ లో గుర్తించిన అధికారులు Jalandhar : దేశంలో రెండవ గ్రీన్‌ ఫంగస్‌ కేసును గుర్తించారు. ఇదిలావుండగా, మూడు రోజుల కిందట ఇండోర్‌లోని శ్రీ అరబిందో ఇన్‌స్టిట్యూట్‌

Read more

దేశంలోకనిష్ట స్థాయిలో 58,419 పాజిటివ్ కేసులు

ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 2,98,81,965 New Delhi: దేశంలోక‌నిష్ఠ స్థాయిలో క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.శనివారం 58,419 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ

Read more

దేశంలో కొత్తగా 1,14,460 పాజిటివ్‌ కేసులు

2,677 మంది మృతి New Delhi: దేశంలో గడిచిన 24 గంటల్లో 1,14,460 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Read more

కరోనా కొత్త కిట్ కు ఐసీఎంఆర్ అనుమతి

ఇంట్లోనే కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేసుకోవచ్చు.. ‘కోవి సెల్ఫ్’ అనే హోమ్ ర్యాపిడ్ యాంటిజన్ టెస్టింగ్ కిట్ కు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)

Read more

ఏపీలో కొత్తగా 21,320 పాజిటివ్ కేసులు

99 మంది మృతి Amaravati: ఏపీలో కరోనా విజృంభిస్తూనే ఉంది. మంగళవారం 21,320 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 14,75,372

Read more

దేశంలో కొత్త‌గా 3,11,170 కరోనా కేసులు

దేశ వ్యాప్తంగా 18,22,20,164 మందికి వ్యాక్సిన్లు New Delhi: భార‌త్‌లో కొత్త‌గా 3,11,170 మందికి కరోనా నిర్ధారణ అయింది. మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ

Read more

ఏపీలో కరోనా విలయం

14, 986 పాజిటివ్ కేసులు నమోదు Amaravati: ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభణ కొనసాగుతూ ఉంది. రోజుకు 15 వేల చేరువలో కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన

Read more

మంత్రి కొప్పుల ఈశ్వర్ కు కరోనా పాజిటివ్

హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు వెల్లడి Hyderabad: తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఆయన కుటుంబ సభ్యులకు కరోనా నిర్థారణ అయింది. అస్వస్థతగా ఉండడంతో

Read more

రికార్డు స్థాయిలో 4,12,262 కరోనా కేసులు

3,980 మంది మృతి New Delhi: దేశంలో కరోనా కేసులు రోజుకు లక్షల్లో కేసులు నమోదు అవుతున్నాయి. 24 గంటల్లో మొదటి సారి అత్యధికంగా 4 లక్షలకు

Read more

కరోనా వైరస్ విలయతాండవం: కొత్తగా 22,204 కేసులు

85 మంది మృతి Amaravati: ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది 24 గంటల్లో కొత్తగా 22,204 కేసులు రికార్డు అయ్యాయి. 85 మంది మృతి

Read more

తెలంగాణలో ఇవాళ , రేపు వ్యాక్సిన్ లేనట్టే

కావలసిన టీకాలు కేంద్రం నుంచి రావాల్సి ఉంది Hyderabad: దేశంలో 18 ఏళ్ళు నిండిన అందరికీ వ్యాక్సిన్ అందించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం విదితమే.

Read more