ఇరు దేశాల మద్య సహకారం కొత్త శిఖరాలకు చేరుకుందిః ప్రధాని మోడీ

న్యూఢిల్లీః కొన్ని దశాబ్దాలుగా చేయలేని ఎన్నో పనులను భారత్-బంగ్లాదేశ్ లు గత తొమ్మిదేళ్లలో చేశాయని.. ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఇరు దేశాల మద్య సహకారం కొత్త శిఖరాలకు

Read more

6వ తేదీన కర్ణాటకలో పర్యటించనున్న ప్రధాని మోడీ

పలు కీలక ప్రాజెక్టులను ప్రారంభించనున్న ప్రధాని న్యూఢిల్లీః ప్రధాని మోడీ ఫిబ్రవరి 6న (సోమవారం) కర్ణాటకలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా బెంగళూరులో ఇండియా ఎనర్జీ వీక్ (IEW)

Read more

రంగారెడ్డి జిల్లాలో ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శంకుస్థాప‌న

రంగారెడ్డి: మంత్రి కేటీఆర్ రంగారెడ్డి జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. ఈసందర్బంగా మంత్రి కేటీఆర్ జిల్లాలోని మ‌హేశ్వ‌రంలో ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శంకుస్థాప‌న చేశారు. ఈసంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ…న‌గ‌ర శివారు

Read more

పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్

హైదరాబాద్ : నగరంలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. నిజాంపేట్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో రూ. 138 కోట్ల వ్యయంతో చేపట్టిన

Read more

నేడు పంజాబ్ లో రూ.42,750 కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన

న్యూఢిల్లీ: నేడు ప్రధాని మోడీ పంజాబ్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ లో దాదాపుగా

Read more

గోరఖ్‌పూర్‌లో మూడు మెగా ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

గోరఖ్‌పూర్: ప్రధాని నరేంద్ర మోడీ గోరఖ్‌పూర్‌లో రూ.10,000 కోట్ల విలువైన మూడు మెగా ప్రాజెక్టులను ప్రధాని మంగళవారంనాడు ప్రారంభించారు. రూ.8,600 కోట్లతో నిర్మించిన ఎరువుల ఫ్యాక్టరీ, రూ.1,011

Read more

డెహ్రాడూన్‌లో అభివృద్ధి ప్రాజెక్టుకు ప్రధాని శంకుస్థాపన

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ నేడు ఉత్తరాఖండ్‌లోని డెహ్రడూన్‌లో ప్రతిష్టాత్మకమైన ఢిల్లీ-డెహ్రాడూన్ కారిడార్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఢిల్లీ డెహ్రడూన్‌ కారిడార్‌తోపాటు రూ. 18,000 కోట్ల విలువైన బహుళ

Read more

ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్‌ను ప్రారంభించిన ప్రధాని

వారణాసి: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సోమవారం ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిలో ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కోవిడ్-19

Read more

బద్వేలులో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన

ప‌లువురి విగ్ర‌హాల ఆవిష్క‌ర‌ణ‌ కడప : సీఎం జగన్ క‌డ‌ప జిల్లాలో రెండో రోజు ప‌ర్య‌టిస్తున్నారు. ఇందులో భాగంగా బద్వేలులో ఈ రోజు పలు అభివృద్ధి పనులకు

Read more

వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన

లక్నో: ప్రధాని నరేంద్రమోడి ఈరోజు వారణాసిలోని రూ. 614 కోట్ల అంచ‌నా వ్య‌యంతో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. వ్య‌వ‌సాయ‌, ప‌ర్యాట‌క రంగాల‌తో పాటు మౌలిక

Read more

పలు అభివృద్ధి పనులకు కెటిఆర్‌ శంకుస్థాపనలు

సిరిసిల్ల: ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్‌ జిల్లా పర్యాటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. గంభీరావుపేట మండలం కొల్లమద్ది గ్రామంలో

Read more