భారీ వర్షాలు ..వరదలు.. సిక్కింలో చిక్కుకుపోయిన 2,000 మంది పర్యాటకులు

గ్యాంగ్‌టక్‌: సిక్కింలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆకస్మిక వరదలు పోటెత్తడంతో 2 వేలకుపైగా పర్యాటకులు చిక్కుకుపోయారు. వారిలో దేశీయ పర్యటకులతోపాటు విదేశీయులు కూడా ఉన్నారు. గురువారం

Read more

రెండేళ్ల త‌ర్వాత విదేశీ ప‌ర్యాట‌కుల‌కు జ‌పాన్ అనుమతి

టోక్యో: జ‌పాన్ రెండేళ్ల త‌ర్వాత విదేశీ ప‌ర్యాట‌కుల‌కు అనుమతిస్తుంది. క‌రోనా వ‌ల్ల విదేశీ ప‌ర్యాట‌కుల‌పై ఆ దేశం ఇన్నాళ్లూ నిషేధం విధించింది. సుమారు 98 దేశాల ప్ర‌జ‌లు

Read more

తాజ్ మహల్ ఎంట్రీ చార్జీలు పెంపు

ఆగ్రా : తాజ్‌మహల్‌ సందర్శనం మరింత ప్రియం కానుంది. ప్ర‌స్తుతం భార‌త ప‌ర్యాట‌కులు రూ. 50, విదేశీ ప‌ర్యాట‌కులు రూ. 1100 చెల్లించి తాజ్‌మ‌హ‌ల్‌ను సంద‌ర్శిస్తున్నారు. అయితే

Read more

వీసా నిబంధ‌న‌లు స‌డ‌లించిన కేంద్రం

న్యూఢిల్లీ: నేడు కేంద్ర ప్రభుత్వం వీసా నిబంధ‌న‌ల‌ను స‌డ‌లించింది. అన్ని వ‌ర్గాల‌ విదేశీయులు భార‌త్‌లోకి ప్ర‌వేశించేందుకు అనుమ‌తి ఇచ్చారు. అయితే ప‌ర్యాట‌కం కోసం భార‌త్‌లో విజిట్ చేసేందుకు

Read more

తాజ్‌ మహల్‌ను మూసేయండి:ఆగ్రా మేయర్‌ లేఖ

భారత్‌లో కరోనా అదుపులోకి వచ్చేంత వరకు పురాతన కట్టడాలను మూసేయండి..కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన ఆగ్రా మేయర్ ఆగ్రా: కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) భారత్‌ వ్యాప్తిచెందుతున్నా నేపథ్యంలో తాజ్

Read more