భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు..ఉద్రవాది హతం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ షోపియాన్లోని కతోహలెన్ ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఈరోజు ఉదయం ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఓ ముష్కరుడు హతమయ్యాడు. ఈ సందర్భంగా
Read moreNational Daily Telugu Newspaper
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ షోపియాన్లోని కతోహలెన్ ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఈరోజు ఉదయం ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఓ ముష్కరుడు హతమయ్యాడు. ఈ సందర్భంగా
Read moreవందమందికి పైగా మూకుమ్మడిగా దాడిచేసిన బంగ్లా వాసులు కోల్కతాః సరిహద్దుల్లో గస్తీ కాస్తున్న భారత జవాన్లపై బంగ్లాదేశ్ గ్రామస్థులు దాడి చేశారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ముర్షీదాబాద్
Read moreచండీగఢ్: పంజాబ్ బార్డర్ లో పాకిస్థాన్ కవ్వింపు చర్యలు కొనసాగుతున్నాయి. బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ పటిష్ట నిఘా పెట్టి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నా.. పాకిస్థాన్ వైపు నుంచి
Read moreన్యూఢిల్లీః పంజాబ్లోని అమృత్సర్ జిల్లాలోకి ప్రవేశించిన పాకిస్తాన్కు చెందిన డ్రోన్ను బీఎస్ఎఫ్ దళాలు కూల్చివేశాయి. పాక్ డ్రోన్ బుధవారం ఉదయం 7.20 గంటలకు భారత్ భూభాగంలోకి ప్రవేశించింది.
Read moreఅమృత్సర్: గత అర్ధరాత్రి సమయంలో పంజాబ్లోని అంతర్జాతీయ సరిహద్దుల్లో పాక్ డ్రోన్ను బీఎస్ఎఫ్ జవాన్లు కూల్చివేశారు. అంతర్జాతీయ సరిహద్దుల్లో ఉన్న చురివాలా చుస్తీ సమీపంలో బీఎస్ఎఫ్ జవాన్లు
Read moreఅమృత్సర్ : అమృత్సర్ రూరల్ జిల్లా చహర్పూర్ ప్రాంతంలోకి పాక్ నుంచి ప్రవేశించిన డ్రోన్ను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ దళాలు కూల్చివేశాయి. ఆ తర్వాత ఆ ప్రాంతాన్ని
Read moreఅమృత్సర్: పంజాబ్ అమృత్సర్లోని రానియా సరిహద్దు ఔట్పోస్ట్ వద్ద ఓ డ్రోన్ను బీఎస్ఎఫ్ జవాన్లు కూల్చివేశారు. రానియా ఔట్పోస్ట్ సమీపంలో ఆదివారం రాత్రి పాకిస్థాన్ వైపు నుంచి
Read moreగుర్దాస్పూర్ః ఈరోజు(శుక్రవారం) ఉదయం 4.30 గంటల సమయంలోపంజాబ్లోని గుర్దాస్పూర్ సెక్టార్లో ఉన్న భారత్-పాక్ అంతర్జాతీయ సరిహద్దుల్లో పాకిస్థాన్ వైపు నుంచి భారత్లోకి డ్రోన్ రావడాన్ని జవాన్లు గుర్తించారు.
Read moreపాక్ కాల్పులకు దీటుగా బదులిచ్చిన బీఎస్ఎఫ్ జవాన్లు న్యూఢిల్లీః పాకిస్థాన్ కు కాల్పుల విరమణ ఒప్పందాని ఉల్లంఘించడం పరిపాటిగా మారింది. జమ్మూకశ్మీర్ లో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి
Read moreబీఎస్ఎఫ్లో మొత్తం 1,659 కరోనా కేసులు న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి భద్రతా దళాలపై తన పంజా విసురుతుంది. బీఎస్ఎఫ్లో ఇప్పటికే 1500 మందికిపైగా జవాన్లు కరోనా బారినపడగా,
Read more