నేడు ఢిల్లీలో ప్రధాని మోడీ అధ్యక్షతన జీ20 వర్చువల్ సదస్సు..

సదస్సులో పాల్గొననున్న రష్యా, డుమ్మా కొట్టనున్న చైనా న్యూఢిల్లీ: నేడు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన వర్చువల్ జీ20 సదస్సు జరుగనుంది. ఈ సదస్సులో కూటమిలోని

Read more

జీ20 ఏకగ్రీవంపై సంతోషం వ్యక్తం చేసిన నిర్మలా సీతారామన్

ఎవరికి వారు నిర్ణయించుకోవడం మంచిదికాదన్న కేంద్ర మంత్రి న్యూఢిల్లీః జీ20 సదస్సుకు భారత్ నేతృత్వం వహించడం, తీర్మానంపై ఏకగ్రీవం సాధించడం సంతృప్తిని కలిగించిందని కేంద్ర ఆర్థిక మంత్రి

Read more

జీ20 డ్యూటీ పోలీసు సిబ్బందితో కలిసి విందు ప్లాన్‌ చేస్తున్న ప్రధాని మోడీ

న్యూఢిల్లీః భారత్‌ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశం ఢిల్లీలోని భారత్‌ మండపంలో ఆదివారం విజయవంతంగా ముగిసిన విషయం తెలిసిందే. కాగా, ఈ సమ్మిట్‌ను

Read more

జీ20 విందు.. ఇలాంటి సమయంలో రాజకీయాలు చేయకూడదుః ఖర్గే

న్యూఢిల్లీః భారత్‌ అధ్యక్షతన దేశరాజధాని ఢిల్లీలో జరుగుతున్న జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం రాత్రి డిన్నర్‌ ఇస్తున్న విషయం తెలిసిందే.

Read more

జీ20 సదస్సు..భారత్ చేరుకున్న బ్రిటన్ ప్రధాని రిషి సునక్

దేశ రాజధాని చేరుకున్న బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా న్యూఢిల్లీః జీ20 సదస్సుకు హాజరయ్యేందుకు యూకే ప్రధాని రిషి సునక్ భారత్‌ చేరుకున్నారు. సెప్టెంబర్ 9, 10

Read more

ప్రధాని అధికారిక నివాసంలో మోడీ, బైడెన్ ల సమావేశం

సాయంత్రానికి ఢిల్లీకి చేరుకోనున్న జో బైడెన్ న్యూఢిల్లీః ఢిల్లీలో జీ20 సమావేశాల హడావుడి ప్రారంభమయింది. ఇప్పటికే పలు దేశాల అధినేతలు ఢిల్లీకి చేరుకున్నారు. సాయంత్రానికి అమెరికా అధ్యక్షుడు

Read more

జీ20 సమ్మిట్‌ .. మూడ్రోజులు బిజీ బిజీగా ప్రధాని మోడీ

ప్రపంచ నేతలతో ప్రధాని మోడీ 15కి పైగా ద్వైపాక్షిక సమావేశాలు న్యూఢిల్లీః భారత్ అధ్యక్షతన రేపు, ఎల్లుండి ఢిల్లీలో జీ20 దేశాల శిఖరాగ్ర సదస్సు జరగనుంది. ఈ

Read more

స్పెయిన్ అధ్య‌క్షుడికి కరోనా పాజిటివ్‌.. జీ20 స‌మావేశాల‌కు దూరం

మాడ్రిడ్: స్పెయిన్ అధ్య‌క్షుడు పెడ్రో సాంచేజ్‌కు క‌రోనా వైర‌స్ సంక్ర‌మించింది. కోవిడ్ ప‌రీక్ష‌లో ఆయ‌న పాజిటివ్‌గా తేలారు. దీంతో ఢిల్లీలో జ‌ర‌గ‌నున్న జీ20 స‌మావేశాల‌కు ఆయ‌న హాజ‌రుకావ‌డం

Read more

జీ20 సదస్సు..కేంద్ర మంత్రులు ఎవరు ఎవరిని ఆహ్వానించనున్నారంటే..

బైడెన్ ను స్వాగతించనున్న మంత్రి వీకే సింగ్ న్యూఢిల్లీః భారతదేశం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న జీ20 సదస్సు శనివారం నుంచి మొదలుకానుంది. రెండు రోజుల పాటు జరగనున్న ఈ

Read more

G20 సదస్సుకు సిద్దమైన ఢిల్లీ..

ఢిల్లీ వేదికగా G20 సదస్సు 2023 జరగబోతుంది. ఈ నెల 09 , 10 న జరగబోయే ఈ సమావేశాలకు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ సహా 40కి

Read more

జీ20 సమ్మిట్‌లో అధ్యక్షుడు జో బైడెన్‌ పాల్గొంటారు : వైట్‌ హౌస్‌ ప్రకటన

కొవిడ్‌ టెస్ట్‌ నిర్వహించగా.. రెండు సార్లూ నెగటివ్‌ వచ్చినట్లు వెల్లడి వాషింగ్టన్‌ః జీ20 సమ్మిట్‌ కు ముందు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ భార్య జిల్‌ బైడెన్‌

Read more