నిబంధనల ప్రకారమే అసెంబ్లీ, మండలి సమావేశాలు

హైదరాబాద్‌: కరోనా నిబంధనల ప్రకారమే అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు నిర్వహిస్తున్నామని శాసనమండలి ఛైన్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పారు. ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించేలా అన్ని

Read more

సెప్టెంబర్ 23 నుంచి ఉత్తరాఖండ్ అసెంబ్లీ సమావేశాలు

డెహ్రాడూన్: సెప్టెంబర్ 23 నుంచి ఉత్తరాఖండ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతాయి. కరోనా నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలను కేవలం మూడు రోజులు మాత్రమే నిర్వహించాలని ఆ రాష్ట్ర

Read more

అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న మంత్రి బుగ్గన

అమరావతి: ఏపి అసెంబ్లీలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. రెండోసారి ఆర్థికమంత్రి బుగ్గన బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నారు. బడ్జెట్ అంచనా వ్యయం రూ.2,24,789 కోట్లు, రెవెన్యూ అంచనా

Read more

ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగం

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గవర్నర్  ప్రసంగం అమరావతి: ఏపి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అసెంబ్లీ సమావేశాలకు ముందు గవర్నర్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించడం సంప్రదాయం.

Read more

అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

అసెంబ్లీలో జాతీయ జెండాలు ఎగురవేసిన పోచారం, గుత్తా హైదరాబాద్‌: అసెంబ్లీలో తెలంగాణ రాష్ట ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్

Read more

మధ్యప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు 26కు వాయిదా

కమల్ నాథ్ ప్రభుత్వానికి ఊరట భోపాల్‌: సంక్షోభంలో ఉన్న కమల్‌నాథ్‌ ప్రభుత్వానికి మరింత గడువు లభించింది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఈనెల 26వ తేదీకి వాయిదా పడింది. ఈ

Read more

నేటి నుంచి తెలంగాణ‌ అసెంబ్లీ స‌మావేశాలు

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర శాసనసభ 15వ సమావేశాలు ఈరోజు ఉదయం 11 గం.కు ప్రారంభం కానున్నాయి. గతేడాది సెప్టెంబర్‌లో రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన తమిళిసై సౌందరరాజన్‌

Read more

ప్రారంభమైన ఏపి శాసనసభ సమావేశం:27-01-2020

అసెంబ్లీలో ‘శాసన మండలి రద్దు’ తీర్మానం ప్రవేశపెట్టిన సిఎం జగన్‌ అమరావతి: శాసన మండలిని రద్దు చేస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అసెంబ్లీలో

Read more

ఏపి అసెంబ్లీ వద్ద భారీ బందోబస్తు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు రెండో రోజుకు చేరాయి. పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుపై శాసన మండలిలో మంగళవారం చర్చ జరగనుంది. తొలిరోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా..

Read more

వెలగపూడి గ్రామస్థుల అసెంబ్లీ ముట్టడి

అమరావతి: రాజధాని ప్రాంతంలోని వెలగపూడి గ్రామస్థులు అసెంబ్లీ ముట్టడికి బయలుదేరారు. ఏపి కేబినేట్‌ తీర్మానాన్ని తాము అంగీకరించేదిలేదంటూ, రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ వెలగపూడి గ్రామస్థులు ఆందోళనకు దిగారు.

Read more