అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న మంత్రి బుగ్గన
అమరావతి: ఏపి అసెంబ్లీలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. రెండోసారి ఆర్థికమంత్రి బుగ్గన బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. బడ్జెట్ అంచనా వ్యయం రూ.2,24,789 కోట్లు, రెవెన్యూ అంచనా రూ.1,80,392 కోట్లు, మూలధన వ్యయం రూ.44,396 కోట్లుగా ఉంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/