పట్టాభిని గన్నవరం పీఎస్ కు తీసుకొచ్చిన పోలీసులు

నేడు పట్టాభిని కోర్టులో హాజరుపర్చనున్న పోలీసులు అమరావతిః గన్నవరంలో నిన్న టిడిపి కార్యాలయంపై దాడి నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకోవడం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులు టిడిపి

Read more

సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్ లోనే పోలీసులు దాడులుః చంద్రబాబు

అనపర్తిలో గాయపడిన పార్టీ కార్యకర్తలను పరామర్శించిన చంద్రబాబు అమరావతిః ప్రజల్లో వ్యతిరేకతను గమనించిన వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం.. అరాచకాలకు పాల్పడుతోందని టిడిపి అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు

Read more

ఎన్నికల కోడ్ పేరుతో లోకేష్ పాదయాత్రను అడ్డుకునే యత్నం: వర్ల రామయ్య

పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలని సీఈసీని కోరిన వర్ల రామయ్య అమరావతిః ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళి పేరుతో నారా లోకేశ్ పాదయాత్రను అడ్డుకునేందుకు పోలీసులు యత్నిస్తున్నారని టిడిపి

Read more

లోకేష్ పాదయాత్ర కు పోలీసులు గ్రీన్ సిగ్నల్ …కానీ

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ నెల 27 నుండి యువగళం పేరుతో పాదయాత్ర చేయబోతున్న సంగతి తెలిసిందే. నిన్నటి వరకు లోకేష్ పాదయాత్ర

Read more

ఏపీలో జీవో నెం.1పై వివరణ ఇచ్చిన ఏపీ లా అండ్ ఆర్డర్ డీజీ

ఏపీలో రీసెంట్ గా రాష్ట్ర ప్రభుత్వం జీవో 1 ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ జీవో ఫై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తుంది. రోజు రోజుకు

Read more

గుంటూరు ఘటన : ఉయ్యూరు శ్రీనివాసరావు ఫై కేసు నమోదు

గుంటూరులో చంద్రబాబు జనతా వస్త్రాలు, చంద్రన్న సంక్రాంతి కానుక పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో చంద్రబాబు

Read more

న్యూ ఇయర్ వేళ..హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు హైదరాబాద్ః నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు హైదరాబాద్ వాసులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో, నగర పోలీసు విభాగం ట్రాఫిక్ ఆంక్షలు

Read more

సూర్యాపేటలో పోలీసు పెట్రోలింగ్ వాహనం చోరీ

కొత్త బస్టాండ్ వద్ద వాహనాన్ని ఆపి ఉంచిన పోలీసులు సూర్యాపేటః సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్‭కు చెందిన పోలీస్ వాహనం చోరీకి గురైంది. కొత్త బస్టాండ్ వద్ద

Read more

నన్ను రక్షించండి అంటూ పోలీసులకు గద్దర్ వినతి

ప్రజా గాయకుడు గద్దర్ పోలీసులకు వినితి పత్రం అందజేశారు. తనకు ప్రాణహాని ఉందని.. రక్షణ కల్పించాలంటూ జనగామ జిల్లా కలెక్టర్ శివలింగయ్య, వెస్ట్ జోన్ డీసీపీ సీతారాములును

Read more

గుడివాడకు చేరుకోనున్న రైతుల మహాపాదయాత్ర

పోలీసు ఆంక్షలు ఉన్నాయన్న ఎస్పీ అమరావతిః అమరావతి రైతుల పాదయాత్ర కృష్ణా జిల్లా గుడివాడ చేరుకోనుంది. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా భారీ ఎత్తున పోలీసు

Read more

పంద్రాగస్టు నేపథ్యంలో ఐబీ హెచ్చరికలు..అప్రమత్తమైన పోలీస్ శాఖ

పంద్రాగస్టు నేపథ్యంలో లష్కరే తాయిబా, జైషే మహమ్మద్‌ వంటి ఉగ్రమూకలు విధ్వంసాలకు పాల్పడే ప్రమాదముందంటూ కేంద్ర నిఘా సంస్థ(ఐబీ) హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అన్ని రాష్ట్రాల

Read more