నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

హైదరాబాద్: ఈరోజు నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి చైర్మన్‌ గుత్తా

Read more

ఎంపీ సంజ‌య్ సింగ్‌పై రాజ్య‌స‌భ వేటు

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజ‌య్ సింగ్ పై రాజ్య‌స‌భ వేటు వేసింది. వ‌ర్షాకాల స‌మావేశాలు పూర్తి అయ్యేవ‌ర‌కు ఆయ‌న‌పై స‌స్పెన్ష‌న్ విధించింది. ఈరోజు స‌భ

Read more

పార్లమెంట్‌లో విపక్షాల ఆందోళన.. ఉభయ సభలు సోమవారానికి వాయిదా

న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను మణిపుర్‌ అంశం కుదిపేస్తుంది. రెండో రోజు కూడా ప్రతిపక్షాలు మణిపూర్ అంశం పై నినాదాలతో ఉభయ సభలు దద్దరిల్లాయి. మణిపూర్ లో

Read more

లోక్ సభ, రాజ్యసభ మధ్యాహ్నానికి వాయిదా

మణిపూర్ ఘటనపై అట్టుడుకనున్న పార్లమెంట్ న్యూఢిల్లీ: ఈరోజు నుండి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభమైన వెంటనే ఇటీవల మృతి చెందిన సభ్యులకు ఉభయసభలు నివాళి

Read more

ఈరోజు నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం

ఆగస్ట్ 11 వరకు మొత్తం 17 పని దినాల పాటు కొనసాగనున్న సమావేశాలు న్యూఢిల్లీః నేటి నుండి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభంకాబోతున్నాయి. ఆగస్ట్ 11 వరకు

Read more

జూలై 20 నుంచి ఆగ‌స్టు 11 వరకు పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు

న్యూఢిల్లీ: ఈ సంవత్సరానికి చెందిన పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాల తేదీల‌ను ఖ‌రారు చేశారు. జూలై 20వ తేదీ నుంచి ఆగ‌స్టు 11వ తేదీ వ‌ర‌కు స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయ‌ని

Read more

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రధాని వ్యాఖ్యలు

సమావేశాలను దేశప్రయోజనాల కోసం ఉపయోగించుకుందాంః ప్రధాని న్యూఢిల్లీః నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని మోడి ప్రసంగించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు అర్థవంతంగా జరుగుతాయని

Read more

నేటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం

న్యూఢిల్లీః ఈరోజు నుండి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. సోమవారం నుంచి ఆగస్టు 12 వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. మొత్తం 26 రోజుల్లో 18 సార్లు సభా

Read more

ఏపీ వర్షాకాల సమావేశాలకు తేదీలు-ఖరారు!

ఈ నెల 21 లేదంటే 22 తేదీల్లో ప్రారంభం అమరావతి : ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. ఈ నెల 21 లేదంటే

Read more

ఉభయ సభలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా

న్యూఢిల్లీ : పార్లమెంట్‌ వర్షాకాల ఉభయ సభ సమావేశాలు ఆరో రోజు ప్రారంభమయ్యాయి. లోక్‌సభలో విపక్షాలు పెగాసస్ అంశంపై చర్చకు విపక్షాలు పట్టుపట్టాయి. పెగాసస్ స్పైవేర్ ప్రాజెక్ట్

Read more

లోక్‌ సభలో వైఎస్సార్‌ సీపీ ఎంపీల ఆందోళన

న్యూఢిల్లీ : నేడు లోక్‌స‌భ‌లో కృష్ణాన‌ది జ‌లాల‌పై వివాదం చ‌ర్చ‌కు వ‌చ్చింది. క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ఈ అంశం గురించి మాట్లాడారు. శ్రీశైలం జ‌లాశ‌యం

Read more