బీసీల సమస్యలపై టిడిపి ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం

విజయవాడ: టిడిపి ఆధ్వర్యంలో బీసీల సమస్యలపై విజయవాడలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, రౌండ్ టేబుల్ సమావేశం ఇన్చార్జి బుద్ధా

Read more

నేడు విపక్షాలతో కేంద్రం అఖిలపక్ష సమావేశం

న్యూఢిల్లీః పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈరోజు అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. బడ్జెట్‌ సమావేశాల దృష్ట్యా సజావుగా

Read more

పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో కేంద్రం అఖిలపక్ష భేటీ

న్యూఢిల్లీః పార్లమెంటు శీతాకాల సమావేశాలు రేపటి నుండి ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం అఖిలపక్ష భేటీ నిర్వహించనుంది. ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. ప్రధాని

Read more

శ్రీలంక సంక్షోభంపై రేపు అఖిలపక్షం సమావేశం

కోలంబోః శ్రీలంకలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నేలకోంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రేపు (19న ) కేంద్రం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా

Read more

ఈనెల 18 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు

17న అఖిలపక్ష సమావేశం న్యూఢిల్లీః ఈనెల 18 నుండి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. అదేరోజు రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. వీటిని దృష్టిలో పెట్టుకుని 17వ తేదీ

Read more

ప్ర‌ధాని అధ్య‌క్ష‌త‌న ఆదివారం అఖిల ప‌క్ష స‌మావేశం!

న్యూఢిల్లీ: ఈ నెల 28 న ( ఈ ఆదివారం) ప్ర‌ధాని మోడీ అధ్య‌క్ష‌త‌న అఖిల ప‌క్ష స‌మావేశం జ‌ర‌గ‌నున్న‌ది. పార్ల‌మెంట్ శీతాకాల స‌మావేశాల‌ నేప‌థ్యంలో ఆల్

Read more

ప్రారంభమైన అఖిలపక్ష సమావేశం

హైదరాబాద్: గాంధీ భవన్‌లో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటు

Read more

కశ్మీర్ నేతలతో అఖిలపక్ష సమావేశం ప్రారంభం

న్యూఢిల్లీ: అఖిలపక్ష నేతలతో ప్రధాని మోడీ సమావేశమయ్యారు. ఈ భేటీ మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని నివాసంలో ప్రారంభమైంది. క‌శ్మీర్‌లో ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు చేసిన త‌ర్వాత

Read more

మరికాసేపట్లో ప్రధాని నేతృత్వంలో అఖిలపక్ష భేటి

సమావేశంలో పాల్గొననున్న 20 పార్టీల నేతలు న్యూఢిల్లీ: భారత్‌, చైనా సరిహద్దుల్లో ఏర్పడ్డ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 20

Read more

నేడు ప్రధాని ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం

న్యూఢిల్లీ: భారత్-‌చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులుపై ప్రధాని మోడి అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఈ సమావేశం

Read more

అఖిలపక్ష సమావేశానికి మోడి పిలుపు

భారత్-‌చైనా ఉద్రిక్తతలపై..దేశంలోని అన్ని పార్టీల అధ్యక్షులతో మాట్లాడనున్న మోడి న్యూఢిల్లీ: భారత్-‌చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులుపై ప్రధాని మోడి అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. దేశంలోని అన్ని

Read more