యూపీలో బీజేపీ ఆధిక్యం..పంజాబ్‌లో కాంగ్రెస్-ఆప్ మధ్య హోరాహోరీ

గోవాలో బీజేపీ-కాంగ్రెస్ పోటాపోటీమణిపూర్‌లో ఆధిక్యంలో కాంగ్రెస్ న్యూఢిల్లీ : దేశంలోని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు అందిన సమాచారం

Read more

ప్రారంభమైన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు

న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఉదయం

Read more

ఉత్తరాఖండ్ : లోయలోకి బస్సు బోల్తా

14మంది మృతి ఉత్తరాఖండ్ లో విషాదం అలముకుంది. చంపావత్ జిల్లాలో బ‌స్సు లోయ‌లో ప‌డి 14మంది మృతి చెందారు. వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది.

Read more

మూడు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఎన్నికల పోలింగ్‌

ఉత్తరాఖండ్, గోవాల్లో ఒకే విడతలో పోలింగ్యూపీలో నేడు రెండో దశ పోలింగ్ న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్, గోవా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉత్తరాఖండ్,

Read more

మే 8వ తేదీన తెరుచుకోనున్న బద్రీనాథ్ ఆల‌యం

డెహ్రాడూన్‌: ఉత్త‌రాఖండ్‌లోని చార్‌ధామ్ యాత్ర‌లో భాగ‌మైన బ‌ద్రీనాథ్ ఆల‌యాన్ని ఈ ఏడాది మే 8వ తేదీన రీఓపెన్ చేయ‌నున్నారు. ప్ర‌స్తుతం శీతాకాలం దృష్ట్యా ఆ ఆల‌యాన్ని మూసివేసిన

Read more

క‌రోనా కేసులు..ఉత్త‌రాఖండ్ ప్ర‌భుత్వం ఆంక్ష‌లు

హ‌రిద్వార్ గంగాన‌దిలో పుణ్య‌స్నానాల‌పై క‌ఠిన ఆంక్ష‌లు ఉత్త‌రాఖండ్: క‌రోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఉత్త‌రాఖండ్ ప్ర‌భుత్వం కొత్త ఆంక్ష‌లు విధించింది. సంక్రాంతి ప‌ర్వ‌దినాన హ‌రిద్వార్

Read more

నేడు ఉత్త‌రాఖండ్ లో పర్యటించనున్న ప్రధాని

న్యూఢిల్లీ : నేడు ప్రధాని మోడీ ఉత్త‌రాఖండ్ లో ప‌ర్య‌టిస్తున్నారు. ఉత్త‌రాఖండ్ లో మొత్తం రూ.17,500 కోట్ల విలువైన పనులను ప్రధాని ప్రారంభించనున్నారని పీఎం కార్యాలయం తెలిపింది.

Read more

చైనా స‌రిహ‌ద్దుల్లో 59 గ్రామాల‌ను ఖాళీ చేస్తోన్న వైనం

వేరే ప్రాంతాల‌కు వెళ్తున్న ప్ర‌జ‌లు బీజింగ్: చైనా స‌రిహ‌ద్దుల్లో గ్రామాల‌ను అక్క‌డి ప్ర‌జ‌లు ఖాళీ చేస్తూ వేరే ప్రాంతాల‌కు త‌ర‌లివెళ్తున్నారు. శాంతి మంత్రం జ‌పిస్తూ చైనా మ‌రోసారి

Read more

డెహ్రాడూన్‌లో అభివృద్ధి ప్రాజెక్టుకు ప్రధాని శంకుస్థాపన

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ నేడు ఉత్తరాఖండ్‌లోని డెహ్రడూన్‌లో ప్రతిష్టాత్మకమైన ఢిల్లీ-డెహ్రాడూన్ కారిడార్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఢిల్లీ డెహ్రడూన్‌ కారిడార్‌తోపాటు రూ. 18,000 కోట్ల విలువైన బహుళ

Read more

నవంబర్‌ 5న కేదార్‌నాథ్‌లో పర్యటించనున్న ప్రధాని

న్యూఢిల్లీ: నవంబర్‌ 5వ తేదీన ప్రధాని మోడీ ఉత్తరాఖండ్‌లోని ప్రఖ్యాత కేదార్‌నాథ్‌ ఆలయానికి వెళ్లి, పూజలు చేస్తారని ప్రధానమత్రి కార్యాలయం(పీఎంవో) గురువారం తెలిపింది. ఈ సందర్భంగా ప్రధాని

Read more

ఉత్తరాఖండ్ లో విషాదం..ట్రెక్కింగ్ కు వెళ్లిన 12 మంది మృతి

మంచు చరియలు విరిగిపడడంతో ఘటన ఉత్తరాఖండ్: నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వాటి వల్ల వచ్చిన వరదలకు దేవభూమి ఉత్తరాఖండ్ కుదేలైపోతోంది. తాజాగా మరో విషాదం

Read more