మహా శివరాత్రి.. భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు

హైదరాబాద్ః తెలుగు రాష్ట్రాల్లో మహా శివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. రెండు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలను ఆలయాల నిర్వాహకులు సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఇక తెల్లవారు

Read more

మేడారానికి పోటెత్తుతున్న భక్తులు

మేడారం మహాజాతర సందర్భాంగా భక్తులు అనేక రాష్ట్రాల నుండి తరలివస్తున్నారు. ఈరోజు ఆదివారం కావడంతో మేడారం జాతరకు భక్తులు పోటెత్తారు. ఈరోజు దాదాపు మూడు లక్షల మందికి

Read more

అయోధ్య‌లో భ‌క్తుల తాకిడి.. త్రేతా యుగ కాలాన్ని త‌ల‌పిస్తోందిః ఆచార్య సత్యేంద్ర దాస్‌

అయోధ్య‌ః అయోధ్య‌లో రామ మందిర ప్రారంభోత్స‌వం అనంత‌రం సాధార‌ణ భ‌క్తుల‌కు ప్ర‌వేశం క‌ల్పించిన తొలిరోజు మంగ‌ళ‌వారం భ‌క్తులు పోటెత్తారు. అయోధ్య న‌గ‌రం శ్రీరాముడు నివ‌సించిన నాటి రోజుల్లో

Read more

శబరి పండ్లు తినిపించిన ప్రదేశం నుండి అయోధ్య రామయ్యకు రేగిపండ్లు

రామమందిర ట్రస్టుకు పండ్ల అందజేత అయోధ్యః అయోధ్య శ్రీరామ మందిర ఆవిష్కరణకు సరిగ్గా రెండు రోజులే మిగిలుంది. ఈ నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల భక్తులు స్వామి

Read more

తిరుమలకు భారీగా తరలివస్తున్న భక్తులు..శిలాతోరణం వరకు క్యూ లైన్

నిండిపోయిన వైకుంఠం కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు తిరుమలః విద్యార్థులకు ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. టోకెన్లు లేకుండా వచ్చినవారికి

Read more

ఈనెల 25న తెరవబడనున్న కేదార్‌నాథ్ ఆల‌యం

డెహ్రాడూన్‌: కేదార్‌నాథ్ ఆల‌యాన్ని ఈ నెల 25వ తేదీన తెర‌వ‌నున్నారు. ఛార్‌ధామ్ యాత్ర నిర్వ‌హ‌క అధికారులు ఈ విష‌యాన్ని తెలిపారు. హెలికాప్ట‌ర్ స‌ర్వీసులు కూడా ఆ రోజు

Read more

అన్నవరం ఆలయంలో సంప్రదాయ వస్త్రధారణ నిబంధన

పురుషులు పంచె, కండువా, కుర్తా పైజామా, మహిళలైతే చీర ధరించాల్సిందే కాకినాడః అన్నవరం సత్యదేవుని దర్శించుకునే భక్తులకు ఆలయ అధికారులు డ్రెస్ కోడ్ అమలు చేస్తున్నారు. నిజానికి

Read more

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు

తెల్లవారుజాము నుంచే ఆలయాలకు భక్తులు హైదరాబాద్: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు ఈ తెల్లవారుజాము నుంచే ఆలయాలకు పోటెత్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తులతో

Read more

అత్యధికంగా భక్తులు సందర్శించిన ఆలయాల్లో తిరుమలకు రెండో స్థానం

మొదటి స్థానంలో వారణాసి తిరుమలః ఈ ఏడాది భక్తులు అత్యధికంగా దర్శించుకున్న పుణ్యక్షేత్రాల్లో తిరుమల రెండో స్థానంలో నిలిచింది. కరోనా ఆంక్షల కారణంగా గతేడాది తక్కువ సంఖ్యలో

Read more

శబరిమలకు పోటెత్తిన భక్తులు..అదనపు ఏర్పాట్లు చేసిన దేవస్థానం బోర్డ్

30 నిమిషాలు అదనపు సమయం దర్శనం కల్పించాలన్న హైకోర్టు తిరువనంతపురం: శబరిమల క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. కొండలన్నీ భక్తులతో నిండిపోయాయి. సోమవారం ఒక్క రోజే స్వామి దర్శనం

Read more

తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శనంలో మార్పులు

నెల రోజుల పాటు ప్రయోగాత్మకంగా పరిశీలన తిరుమలః తిరుమల శ్రీవారి ఆలయంలో రేపటి నుంచి(గురువారం) శ్రీవారిని దర్శించుకునే బ్రేక్ దర్శన వేళలను మారుస్తున్నట్లు టిటిడి ఉన్నతాధికారులు వెల్లడించారు.

Read more