యూపీలోని ఉన్నావ్లో ఘోర బస్సు ప్రమాదం.. 18 మంది మృతి
యూపీలోని ఉన్నావ్లో లక్నో-ఆగ్రా ఎక్స్ప్రెస్వేపై ట్యాంకర్, డబుల్ డెక్కర్ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సులోని 18 మంది ప్రయాణికులు మృతి చెందగా, 30 మంది గాయపడ్డారు.
Read moreNational Daily Telugu Newspaper
యూపీలోని ఉన్నావ్లో లక్నో-ఆగ్రా ఎక్స్ప్రెస్వేపై ట్యాంకర్, డబుల్ డెక్కర్ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సులోని 18 మంది ప్రయాణికులు మృతి చెందగా, 30 మంది గాయపడ్డారు.
Read moreశనివారం ఉదయం పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాదు నుంచి ఒంగోలు కందుకూరు వెళ్తున్న కామాక్షి ట్రావెల్స్ బస్సు బోల్తా
Read moreహర్యానా: హర్యానాలోని నూహ్ లో శనివారం తెల్లవారుజామున ఘోర బస్సు ప్రమాదం జరిగింది. కుండ్లీ మానేసర్ పల్వాల్ (కేఎంపీ) ఎక్స్ ప్రెస్ వేపై ఓ టూరిస్టు బస్సులో
Read moreప్రతిరోజు రోడ్డు ప్రమాదాలు ఎంతోమందిని బలి తీసుకుంటున్నాయి. జాగ్రత్త..జాగ్రత్త అంటూ పదే పదే చెపుతున్న కొంతమంది డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా అమాయకులు చనిపోతున్నారు. తాజాగా ఛత్తీస్గఢ్లో జరిగిన
Read moreసోమవారం విజయవాడ బస్టాండ్ లో ఏసీ బస్సు బీభత్సం సృష్టించి ముగ్గురు ప్రాణాలు తీసుకోగా..నేడు అనంతపురం కలెక్టరేట్ వద్ద మరో ప్రమాదం జరిగి ఒకరు మృతి చెందారు.
Read moreఅమరావతిః విజయవాడ ప్రమాదంపై సీఎం జగన్ స్పందిచారు. విజయవాడ బస్సు ప్రమాద ఘటనపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
Read moreకాలం చెల్లిన బస్సుల వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయన్న లోకేశ్ అమరావతిః విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్న సంగతి
Read moreఅమరావతిః విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. బ్రేక్ ఫెయిల్ అయ్యి ఆర్టీసీ బస్సు ప్లాట్ఫారమ్ మీదకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఔట్
Read moreరాజస్థాన్లోని దౌస జిల్లాలో ప్రమాదం జైపూర్: రాజస్థాన్లోని దౌస జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున 2.15 గంటలకు హరిద్వార్ నుంచి ఉదయ్పూర్ వెళ్తున్న బస్సు
Read moreపండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద ఘోరం విజయవాడః విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద సోమవారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బ్రేకులు ఫెయిల్ కావడంతో ఓ
Read moreఖాట్మాండు నుంచి జానక్ పూర్ వెలుతుండగా లోయలో పడ్డ బస్సు ఖాట్మండుః గురువారం(ఈరోజు) ఉదయం నేపాల్ లో ఘోర ప్రమాదం సంభవించింది. మొత్తం 26 మంది యాత్రీకులతో
Read more