చౌటుప్పల్‌లో బస్సు ప్రమాదం ..

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. చౌటుప్పల్‌ మండలంలోని లింగోజిగూడెం వద్ద హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన డీసీఎం అదుపుతప్పి

Read more

శబరిమలకు వెళ్తూ లోయలో పడిన ఏపీ భక్తుల బస్సు

శబరిమలకు వెళ్తున్న ఏపీకి చెందిన యాత్రికుల బస్సు ప్రమాదానికి గురైంది. పతనంథిట్ట సమీపంలో వీరు ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 18 మందికి తీవ్ర

Read more

లోయలో పడిన మినీ బస్సు.. 9 మంది దుర్మరణం

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జమ్మూకశ్మీర్‌లోని పూంచ్‌లోని సావ్జియాన్ ప్రాంతంలో మినీ-బస్సు ప్రమాదం జరిగింది. పూంచ్ జిల్లాలో ప్రమాదవశాత్తు మినీ బస్సు లోయలో పడిపోవడంతో 9

Read more

ఘోర ప్రమాదం..నదిలోపడ్డ బస్సు.. 12 మంది మృతి

భోపాల్‌ః మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. ఓ బస్సు అదుపు తప్పి నదిలో పడింది. ఈ ప్రమాదంలో 12 మృత దేహాలను వెలికితీశారు. ప్రమాద సమయంలో బస్సులో

Read more

లోయలో పడిన బస్సు.. 16 మంది మృతి

కులు నుంచి సయంజ్ కు బస్సు వెళ్తుండగా ప్రమాదం సిమ్లాః హిమాచల్‌ప్రదేశ్‌లోని కులూ జిల్లాలో ఓ ప్రైవేటు బస్సు లోయలో పడి.. 16మంది మృతిచెందిన విషాద ఘటన

Read more

లడఖ్ ప్రమాదం.. బాధితులకు అన్ని విధాలా సాయం చేస్తాం: ప్ర‌ధాని

న్యూఢిల్లీ : నిన్న ల‌ద్దాఖ్‌లోని ష్యోక్ న‌దిలో జ‌వాన్లు ప్ర‌యాణిస్తున్న ఆర్మీ వాహ‌నం అదుపు త‌ప్పి ప‌డిపోయింది. ఈప్రమాదంలో ఏడుగురు మంది జ‌వాన్లు మృతి చెందిన విషయం

Read more

యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలో రోడ్డు ప్రమాదం : ముగ్గురు మృతి

యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ప‌లువురికి గాయాల‌య్యాయి ఆలేరు మండ‌లం మంత‌పురి బైపాస్

Read more

ఉత్తరాఖండ్ : లోయలోకి బస్సు బోల్తా

14మంది మృతి ఉత్తరాఖండ్ లో విషాదం అలముకుంది. చంపావత్ జిల్లాలో బ‌స్సు లోయ‌లో ప‌డి 14మంది మృతి చెందారు. వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది.

Read more

జల్లేరు వాగు బస్సు ప్రమాదం : మృతుల కుటుంబాలకు ఆర్టీసీ రూ.2.50 లక్షల పరిహారం

బుధువారం ప.గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జల్లేరులో వాగులో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా..25 మందికి

Read more

ప్రకాశం జిల్లాలో ప్రమాదానికి గురైన ప్రైవేటు బస్సు …

ఏపీలో వరుస బస్సు ప్రమాదాలు ప్రయాణికులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. బుధువారం జంగారెడ్డి గూడెం లో వాగులో ఆర్టీసీ బస్సు పడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం

Read more

బస్సు వాగులో పడడానికి కారణం బైక్ అడ్డు రావడమేనా..?

ప.గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జల్లేరులో వాగులో బుధువారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా..పలువురికి

Read more