మరో పాకిస్థాన్‌ డ్రోన్‌ కూల్చివేసిన బీఎస్‌ఎఫ్‌ జవాన్లు

అమృత్‌సర్‌: పంజాబ్‌ అమృత్‌సర్‌లోని రానియా సరిహద్దు ఔట్‌పోస్ట్‌ వద్ద ఓ డ్రోన్‌ను బీఎస్‌ఎఫ్‌ జవాన్లు కూల్చివేశారు. రానియా ఔట్‌పోస్ట్‌ సమీపంలో ఆదివారం రాత్రి పాకిస్థాన్‌ వైపు నుంచి

Read more

జైల్లోని ఆహారాన్ని తిరస్కరిస్తున్న సిద్ధూ ..ఆసుపత్రికి తరలించిన పోలీసులు

పాటియాలా సెంట్రల్ జైల్లో శిక్షను అనుభవిస్తున్న సిద్ధూ పాటియాలా: మూడు దశాబ్దాల క్రితం నాటి కేసులో టీమిండియా మాజీ క్రికెటర్, పంజాబ్ పీసీసీ మాజీ చీఫ్ నవజోత్

Read more

ఏప్రిల్ నుంచి గుజరాత్ లో ఆమ్ ఆద్మీ పార్టీ తిరంగా యాత్ర

పంజాబ్ లో అధికారాన్ని కైవసం చేసుకున్న ఆప్గుజరాత్ ఇప్పుడు ఆప్ ను కోరుకుంటోందని వ్యాఖ్య న్యూఢిల్లీ : తాజాగా పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల లో ఆమ్ ఆద్మీ

Read more

ప్రారంభమైన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు

న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఉదయం

Read more

ప్రధాని భద్రతా వైఫల్యం..జస్టిస్ ఇందు మల్హోత్రా నేతృత్వంలో కమిటీ ఏర్పాటు

న్యూఢిల్లీ : పంజాబ్‌లో ప్రధాని నరేంద్ర మోడీ కి భద్రత కల్పించడంలో లోపం ఉందన్న కేసులో సుప్రీంకోర్టు నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు

Read more

ప్రధాని భద్రతా వైఫల్యంపై విచారణ..దర్యాప్తునకు స్వతంత్ర కమిటీ

సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో ఏర్పాటు న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ గత వారం పంజాబ్ రాష్ట్రంలో పర్యటించిన సందర్భంగా వెలుగు చూసిన భద్రతా లోపాలపై దర్యాప్తునకు

Read more

ప్రధాని వాహనం నిలిచిపోవడం బాధాకరం : పవన్

ప్రధానిని గౌరవించడం అంటే దేశాన్ని గౌరవించడమని వ్యాఖ్య అమరావతి : పంజాబ్ లో నిరసనకారులు ప్రధాని నరేంద్ర మోడీ కాన్వాయ్ ని అడ్డుకోవడం పట్ల జనసేన పార్టీ

Read more

ప్రధాని భద్రతా వైఫల్యంపై స్పందించిన ఒడిశా సీఎం

ఇలాంటి ఘటనలు ఆమోదయోగ్యం కాదు..సీఎం నవీన్ పట్నాయక్‌ న్యూఢిల్లీ : పంజాబ్‌ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ భద్రతా వైఫల్యం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. దీనిపై కేంద్ర

Read more

పంజాబ్‌లో ప్రధాని మోడీ ర్యాలీ రద్దు

న్యూఢిల్లీ: భారీ వర్షాల కారణంగా ప్రధాని నరేంద్ర మోడీ ఫిరోజ్‌పూర్‌ ర్యాలీని రద్దు చేశారు. బుధవారం ఉదయం ఫిరోజ్‌పూర్‌లో అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసేందుకు ప్రధాని మోడీ

Read more

నేడు పంజాబ్ లో రూ.42,750 కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన

న్యూఢిల్లీ: నేడు ప్రధాని మోడీ పంజాబ్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ లో దాదాపుగా

Read more

ఒమిక్రాన్ వ్యాప్తి… పంజాబ్ లో తాజా మార్గదర్శకాలు జారీ

పంజాబ్ లో విద్యాసంస్థల మూసివేత.. నైట్ కర్ఫ్యూ అమలు చండీగఢ్: దేశంలో కరోనా మళ్లీ పంజా విసురుతున్న నేపథ్యంలో అనేక రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. పంజాబ్ లోనూ

Read more