కేదార్నాథ్ ఆలయంలో ప్రధాని మోడి ప్రతేక్య పూజలు
డెహ్రాడూన్: ప్రధాని మోడీ ఉత్తరాఖండ్ పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో మోడీ ఈరోజు ఉదయం కేదార్నాథ్లో ప్రతేక్య పూజలు నిర్వహించారు. బాబా కేదార్కు ఆయన హారతి ఇచ్చారు.
Read moreడెహ్రాడూన్: ప్రధాని మోడీ ఉత్తరాఖండ్ పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో మోడీ ఈరోజు ఉదయం కేదార్నాథ్లో ప్రతేక్య పూజలు నిర్వహించారు. బాబా కేదార్కు ఆయన హారతి ఇచ్చారు.
Read moreప్రముఖ శైవక్షేత్రం కేదార్నాథ్ ఆలయం ఈరోజు తెరుచుకుంది.. కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ భక్తులకు దర్శనాలు కల్పించనున్నట్టు అధికారులు తెలిపారు. ఆరునెలల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి తెరుచుకోవడం
Read moreడెహ్రాడూన్: శీతాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ఇవాళ ఉదయం ఉత్తరాఖండ్లోని హిమాలయాల్లో ఉన్న యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్ ఆలయాలను మూసివేశారు. ఉదయం 8 గంటలకు కేదార్నాథ్, యమునోత్రి, గంగోత్రి
Read moreఅభివృద్ధి పనుల ప్రారంభం Kedarnath: ప్రధాని నరేంద్ర మోడీ కేదార్నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో ప్రార్థనలు నిర్వహించిన తర్వాత ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన
Read moreన్యూఢిల్లీ: నవంబర్ 5వ తేదీన ప్రధాని మోడీ ఉత్తరాఖండ్లోని ప్రఖ్యాత కేదార్నాథ్ ఆలయానికి వెళ్లి, పూజలు చేస్తారని ప్రధానమత్రి కార్యాలయం(పీఎంవో) గురువారం తెలిపింది. ఈ సందర్భంగా ప్రధాని
Read moreహైదరాబాద్: ప్రధాని మోడి ఈరోజు కేదార్నాథ్ వెళ్లిన విషయం తెలిసిందే.ఉదయం కేదారీశ్వరుడికి ప్రత్యేక పూజు చేసిన ఆనంతరం అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను మోడి పరిశీలించారు. అయితే
Read moreడెహ్రాడూన్: ప్రధాని మోడి ఈరోజు చార్ధామ్ యాత్రల్లో ఒకటైన ఉత్తరాఖండ్లోని పవిత్ర పుణ్యక్షేత్రం కేదార్నాథ్ ఆలయాన్ని సందర్శించుకున్నారు. ఈ ఉదయం డెహ్రాడూన్ చేరుకున్న మోదీ.. అక్కడి నుంచి
Read moreఉత్తరాఖండ్: కేదార్నాథ్ ఆలయంలో దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఆరు నెలల అనంతరం కేదార్నాథ్ ఆలయం తెరుచుకుంది. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. దీంతో చార్ధామ్
Read more