యూపీలో ఘోర ప్రమాదం..

ఉత్తర్​ ప్రదేశ్​లోని కాన్పుర్ దెహాత్​ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి నిండుగా ఉన్న బావిలో పడడంతో ఆరుగురు దుర్మరణం చెందారు.

Read more

ప్రపంచం మొత్తం అయోధ్య రామాలయం కోసం ఎదురుచూస్తుందిః ప్రధాని మోడీ

అయోధ్య‌: ప్ర‌ధాని మోడీ అయోధ్య‌లో ఈరోజు వాల్మీకి ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించిన త‌ర్వాత స‌భ‌లో మాట్లాడుతూ.. తీర్థ‌యాత్ర‌ల‌కు మ‌న దేశం పెట్టింది పేరు అని, దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ

Read more

దీపావళికి ఫ్రీగా గ్యాస్ సిలిండర్..యూపీ సీఎం ప్రకటన

యూపీ సీఎం యోగి..రాష్ట్ర ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. దీపావళి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఎల్‌పీజీ సిలిండర్లను అందించబోతున్నట్లు ప్రకటించారు. ఉజ్వల కనెక్షన్లు ఉన్న వినియోగదారులకు

Read more

యూపీలో విచిత్రమైన సంఘటన..లింగ మార్పిడి చేసుకొని పెళ్లి సిద్దమైన మహిళలు

ఉత్తరప్రదేశ్ విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. లింగ మార్పిడి చేసుకొని ఇద్దరు యువతులు పెళ్లికి సిద్ధం కావడం వార్తల్లో హైలైట్ అవుతుంది. సమాజం వీరి పెళ్లికి అడ్డు

Read more

నేడు ఉత్తరప్రదేశ్‌లో పర్యటించనున్న ప్రధాని మోడీ

న్యూఢిల్లీః ప్రధాని నరేంద్రమోడీ ఈరోజు ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌తోపాటు తన నియోజకవర్గమైన వారణాసిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రెండు వందేభారత్ రైళ్లతోపాటు రూ. 12 వేల కోట్ల విలువైన

Read more

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం ..5 మంది మృతి

యూపీలో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో పదిహేను మంది గాయపడ్డారు. జాలౌన్ జిల్లాలోని గోపాల్

Read more

మాఫియా వెన్నులో వణుకు పుట్టిస్తున్న యూపీ సీఎం యోగి

లక్నోః ఉత్తరప్రదేశ్ అంటే మాఫియా కు , అత్యాచారాలకు , క్రైమ్ కు ఇలా అన్నింటికీ బాగా ఫేమస్. వేలసంఖ్యలో ఇక్కడ నేరగాళ్లు ..నేరాలు చేస్తూ ప్రజలను

Read more

యూపీ లో ఘోర రోడ్డు ప్రమాదం..ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి

యూపీ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న రోడ్డు ప్రమాదాలు మాత్రం

Read more

ఉత్తరప్రదేశ్‌‌లో ప్రైవేట్ కోల్డ్ స్టోరేజీ భవనం పైకప్పు కూలి 8 మంది మృతి

ప్రైవేట్ కోల్డ్ స్టోరేజీ భవనం పైకప్పు కూలి 8 మంది మృతి చెందిన ఘటన ఉత్తరప్రదేశ్లోని సంభాల్ జిల్లా చందౌసి ప్రాంతం ఇస్లాం నగర్ రోడ్డులో చోటుచేసుకుంది.

Read more

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ల‌ఖింపూర్ ఖేరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..8 మంది మృతి

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ల‌ఖింపూర్ ఖేరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వ‌స్తున్న ప్రైవేట్ బ‌స్సు, లారీ ఒక‌దానికి ఒక‌టి ఢీ కొట్టడం తో ఎనిమిది

Read more

10 సెకన్లలో నేలమట్టమైన ట్విన్​ టవర్స్..

ఉత్తర్​ప్రదేశ్​లోని నోయిడాలో నిర్మించిన ట్విన్​ టవర్స్ నేలమట్టమైంది. టవర్లను కూల్చివేసేందుకు 3,700 కేజీల పేలుడు పదార్థాలను వాడారు. వాటికి రెండు వేల వరకు కనెక్షన్లు ఇచ్చారు. కూల్చివేత

Read more